లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ నుంచి పోటీ చేసిన బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా భారీ మెజార్టీతో కొనసాగుతున్నారు. ప్రత్యర్థి అభ్యర్థులపై లక్షా 25వేల ఓట్లతో లీడ్ లో ఉన్నారు.