న్యూఢిల్లీ: లడఖ్లోని హిమాలయన్ ప్రాంతం లో ఇండియా, చైనా మధ్య పరిస్థితి చాలా బలహీనంగా ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. బార్డర్లో ఇరువైపులా చాలా దగ్గరగా ఆర్మీ బలగాల మోహరింపులు ఉన్నాయని, దీనివల్ల రెండు దేశాల మధ్య పరిస్థితి ప్రమాదకరంగా మారిందన్నారు. శనివారం ‘ఇండియా టుడే కాన్ క్లేవ్’లో ఆయన మాట్లాడారు. గల్వాన్ లోయలో 2020లో జరిగిన గొడవలో మన ఆర్మీకి చెందిన 20 మంది సోల్జర్లు, చైనా వైపు 40 మంది జవాన్లు చనిపోయారు. పోయినేడు డిసెంబర్లో అరుణాచల్లోని తవాంగ్ సెక్టార్లోనూ ఇరు దేశాల సోల్జర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో గల్వాన్ లో గొడవ జరిగి రెండేండ్లు గడిచినా.. చర్చలు జరిగినా.. ఇప్పటికీ చైనా బార్డర్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని జైశంకర్ అభిప్రాయపడ్డారు.
చైనా బార్డర్లో ఇరువైపులా ఆర్మీ మోహరింపులున్నయ్: జైశంకర్
- దేశం
- March 19, 2023
లేటెస్ట్
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారింది.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్న మైనర్లు..జువైనల్ హోంకు తరలింపు
- ఎవరు, ఎవరితో టచ్లో ఉన్నారో ఎన్నికల తర్వాత తెలుస్తది : జగ్గారెడ్డి
- రెండు అత్యాచారం కేసుల్లో సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- షర్మిలపై అవినాష్ ఫిర్యాదు.. నోటీసులు జారీ చేసిన ఈసీ..
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి