చంద్రడి ఉపరితల నమూనాలను సేకరించడం కోసం చైనా పంపిన అంతరిక్ష నౌక మంగళవారం చంద్రుడి ఉపరితలం మీద విజయవంతంగా దిగింది. చైనా నవంబర్ 24న చాంగ్ -5 ప్రోబ్ను ప్రారంభించింది. ఇది చంద్రుని మీద మట్టి, రాళ్లు మొదలైన కొన్ని శాంపిల్స్ను తీసుకొస్తుంది. వీటితో చంద్రుని యొక్క మూలాలు తెలుసుకోవడం శాస్త్రవేత్తలకు మరింత సులవు అవుతుంది. మంగళవారం ల్యాండైన స్పేస్ క్రాఫ్ట్ రెండు రోజుల తర్వాత దాదాపు 2 కిలోల మట్టి నమూనాలను సేకరిస్తుంది. ల్యాండర్ తన రోబోటిక్ చేతితో భూమిలోకి రంధ్రం చేసి.. మట్టి మరియు రాతి నమూనాలను రిటర్న్ క్యాప్సూల్కు పంపిస్తుంది. మిషన్ పూర్తయిన తర్వాత ఈ స్పేస్ క్రాఫ్ట్ మంగోలియా ప్రాంతంలో ల్యాండింగ్ అవుతుంది. ప్రస్తుతం స్పేస్ క్రాఫ్ట్లో రోబోను పంపిన చైనా.. ఈ ప్రయోగం తర్వాత చైనా చంద్రుడి మీదకు మనిషిని పంపాలని ఆలోచిస్తుంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. అమెరికా మరియు సోవియట్ యూనియన్ దేశాల తర్వాత చంద్రడి నమూనాలను సేకరించిన మూడవ దేశంగా చైనా నిలుస్తుంది.
చంద్రుడిపై దిగిన విదేశీ రోవర్
- విదేశం
- December 2, 2020
లేటెస్ట్
- V6 DIGITAL 16.05.2024 AFTERNOON EDITION
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్
- వైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు
- జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- త్వరలో స్థానిక ఎన్నికలు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!