కరాచీ: పాకిస్తాన్లో తరుచూ దాడులు జరుగుతుండడంతో అక్కడున్న చైనా టీచర్లు సొంత దేశానికి వెళ్లిపోతున్నారు. పలు యూనివర్సిటీల్లో మాండరిన్ను బోధిస్తున్న చైనా టీచర్లే లక్ష్యంగా బాంబు దాడులు జరుగుతున్నాయి. దీంతో చైనా టీచర్లందరూ వెనక్కి రావాలంటూ చైనా పిలుపునిచ్చింది. చాలామంది వెళ్లిపోయారని కరాచీ యూనివర్సిటీ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. చైనా పౌరులే లక్ష్యంగా పాక్లోని కరాచీ యూనివర్సిటీలోని కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ వద్ద నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)కి చెందిన ఓ మహిళ ఆత్మాహుతి దాడి చేసింది. ఈ ఘటనలో డిపార్ట్మెంట్ హెడ్తో సహా ముగ్గురు చైనీస్ టీచర్లు, స్థానిక డ్రైవర్ మృతిచెందాడు. దీంతో ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న చైనా టీచర్లతో పాటు దేశంలోని మిగతా యూనివర్సిటీల్లో పనిచేస్తున్న వారు కూడా వెళ్లిపోయారని అధికారులు పేర్కొన్నారు.
పాక్ విడిచి వెళ్తున్న చైనా టీచర్లు
- విదేశం
- May 17, 2022
లేటెస్ట్
- Pawan Kalyan Affidavit: నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు..మైత్రి మేకర్స్ దగ్గర ఎంతంటే?
- CSK vs LSG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో.. రచీన్ రవీంద్ర ఔట్
- సోషల్ మీడియా వేధింపులపై జగన్ కీలక నిర్ణయం..
- శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురు అరెస్ట్
- రూ.4 వేల 500 కోసం స్నేహితుడిని చంపేశాడు
- ఏసీలో పాము.. క్లీన్ చేస్తుండగా బుసలు..
- చంద్రబాబు పాలనలో స్కాములు మాత్రమే ఉంటాయి.. సీఎం జగన్
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- Prathinidhi 2 Postponed: ప్రతినిధి 2 రిలీజ్ వాయిదా..సడెన్గా మేకర్స్ షాకింగ్ డెసిషన్
- భార్యను కాపురానికి పంపడం లేదని... అత్తను చంపిన అల్లుడు
Most Read News
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- 25YearsofTrvikram: త్రివిక్రమ్ 25 ఏళ్ల సినీ ప్రస్థానం..ఆయన సృష్టించిన ప్రభావం ఊహకందనిది