టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 18మంది మృతి చెందారు. భారత కాలమానం ప్రకారం.. టర్కీ తూర్పు ప్రాంతంలోని ఇలాజిజ్ ప్రావిన్స్ లోని సివ్ రిస్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపతీవ్రత 6.8గా నమోదైంది. ఇందులో 18మంది మృతి చెందగా… 500మందికిపైగా గాయాలపాలయ్యారు. టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం.. భూమి కంపించిన తర్వాతకూడా… మరో 60సార్లు స్వల్ప ప్రకంపనలు జరిగాయని చెప్పారు. ఈ ప్రకంపనలు టర్కీ పక్కదేశాలైన సిరియా, లెబనాస్ లోనూ భూమి కంపించింది. భవనాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు 400మంది సిబ్బంది సహాయక చర్యలలో పాల్గొన్నారు.
టర్కీలో భూకంపం… 18మంది మృతి
- విదేశం
- January 25, 2020
లేటెస్ట్
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. సూపర్ 8 షెడ్యూల్ ఇదే
- T20 World Cup 2024: నేపాల్ ఫ్యాన్స్తో మాములుగా ఉండదు.. ఆనందం తట్టుకోలేక ఏం చేశాడంటే?
- అయ్యో పాపం : పరోటాలు ఎక్కవగా తినటంతో.. ఐదు ఆవులు మృతి
- Good Health : వర్షాకాలంలో జ్వరం, జలుబు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!
- Happy Life : డెన్మార్క్ దేశం వాళ్లు అంత హ్యాపీగా ఎందుకు ఉంటారు.. ఎలా ఉంటారు.. కారణాలు ఏంటీ..?
- గుడ్ న్యూస్.. స్కూల్స్కు వేసవి సెలవులు పొడిగింపు
- మీకు తెలుసా : ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని ఎందుకు అంటారో..!
- హీరో దర్శన్.. సినిమా స్టయిల్ లో కరెంట్ షాక్ ఇచ్చి చంపారు
- ఇండియాలో EVMలు బ్యాన్ చేయాలి : నారాయణ
- స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అని చెప్పి రూ. 13లక్షలు కొట్టేశారు
Most Read News
- ముగియనున్న రోహిత్ అధ్యాయం.. టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరు..?
- నిర్జల ఏకాదశి.. జూన్18న తులసి మొక్క దగ్గర ఇలా చేయండి.. లక్ష్మీదేవి కటాక్షం పొందండి..
- Jio AirFiber: ఒక కనెక్షన్..120 డివైజ్ లకు ఇంటర్నెట్..వివరాలిగో
- యాదగిరి గుట్ట గిరిప్రదక్షిణకు అధికారుల ఏర్పాటు
- Bakrid Special 2024: ఇదే బక్రీద్ పండుగ వెనుక కథ!
- INDW vs SAW: స్మృతి మంధాన సెంచరీ.. సఫారీల ఎదుట భారీ లక్ష్యం
- బక్రీద్ స్పెషల్: వామ్మో.. ఈ మేక ధర రూ.7లక్షలు
- బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
- Traffic Alert:జూన్ 17న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎందుకంటే..
- Devotional Story: హనుమంతుడు చిరంజీవి.. వరం ఎవరు ఇచ్చారో తెలుసా..