కరాచీ: పాకిస్తాన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రియాజ్ షేక్(51) కరోనా లక్షణాలతో చనిపోయారు. ఆయన మరణానికి కారణాలను నిర్ధారించేంతవరకు అతని కుటుంబ సభ్యులు వేచిఉండలేదని, కరోనా ప్రొటోకాల్ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా వారు ఇష్టపడలేదని సోర్సెస్ పేర్కొన్నాయి. దీంతో దేశంలో కరోనా సింప్టమ్స్ తో చనిపోయిన రెండో ప్రొఫెషనల్ ప్లేయర్ రియాజ్ అని అధికార వర్గాలు వెల్లడించాయి. లెగ్ స్పిన్నర్ అయిన రియాజ్.. 1987 నుంచి 2005 వరకూ 3 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు, 25 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన మొయిన్ ఖాన్ క్రికెట్ ఆకాడమీలో కోచ్గా చేరారు. రియాజ్ కంటే ముందు మరో పాకిస్తాన్ ఫస్ట్క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ కూడా కరోనా సోకి ఏప్రిల్ లో పెషావర్ లో ప్రాణాలు కోల్పోయారు. అయితే, రియాజ్ కు కరోనా రావడంతో క్వారంటైన్ లో ఉండనున్నారని కొద్దిరోజుల కిందట ఫార్మర్ టెస్ట్ ఓపెనర్ తౌఫిక్ ఉమర్ వెల్లడించారు. గత నెలలో ఈద్కు ముందు లాక్డౌన్ ఆంక్షలను ప్రభుత్వం సడలించినప్పటి నుండి పాక్ లో కరోనా కేసుల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పటివరకు 80,463 మంది వైరస్ బారిన పడ్డారు. 1,688 మంది చనిపోయారు.
కరోనాతో మరో పాక్ క్రికెటర్ మృతి
- విదేశం
- June 3, 2020
లేటెస్ట్
- నేనూ పీసీసీ రేసులో ఉన్నా:ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
- డబుల్ ట్రబుల్ .. ఓటింగ్ పర్సంటేజీపై డ్యుయెల్ ఓట్స్ ఎఫెక్ట్
- చలో రాయ్బరేలీ .. ప్రచారానికి తరలిన తెలంగాణ నేతలు
- త్రిపురాంతంకంలో మూడు కట్లపాములు.. పట్టుకున్న స్నేక్ క్యాచర్
- హైదరాబాద్లో దంచి కొడుతున్న వర్షం..పలు చోట్ల ట్రాఫిక్ జామ్
- చార్ ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి : ఉత్తరాఖండ్ ప్రభుత్వం
- OTTలోకి వచ్చేస్తున్న సత్యదేవ్ కృష్ణమ్మ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Hyderabad Rains : లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇళ్లల్లోకి నీళ్లు
- హైదరాబాద్ ICFAI యూనివర్సిటీలో దారుణం..స్నానం బకెట్లో యాసిడ్ పోశారు.. విద్యార్థినికి తీవ్రగాయాలు
- కడెం ప్రాజెక్టు మరమ్మత్తు పనులను సందర్శించిన అధికారులు
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?