హైదరాబాద్, వెలుగు: కృష్ణపట్నం పోర్టు కొనుగోలు పూర్తయ్యిందని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(ఏపీసెజ్) సోమవారం ప్రకటించింది. కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ(కేపీసీఎల్) ఎంటర్ప్రైజ్ వాల్యూ రూ. 12,000 కోట్ల వద్ద ఈ డీల్ పూర్తయ్యిందని తెలిపింది. ఈ డీల్ పూర్తవ్వడంతో కేపీసీఎల్లో75 శాతం వాటా ఏపీసెజ్ చేతికి వచ్చింది. సీవీఆర్ గ్రూప్, ఇతర ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలును పూర్తి చేశామని రెగ్యులేటరీ ఫైలింగ్లో అదానీ పోర్ట్స్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేపీసీఎల్ రూ. 1,200 కోట్ల ఇబిటాను జనరేట్ చేస్తుందని అంచనాలున్నాయి. ‘దేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ అయిన కేపీసీఎల్ ప్రస్తుతం ఏపీసెజ్ చేతికి వచ్చింది. కస్టమర్ సర్వీస్ను మరింతగా పెంచేందుకు కృష్ణపట్నం పోర్టు ఉపయోగపడుతుంది’ అని ఏపీ సెజ్ సీఈఓ కరన్ అదానీ అన్నారు.
అదానీ పోర్ట్స్ చేతికి కృష్ణపట్నం పోర్ట్
- బిజినెస్
- October 6, 2020
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు