మహబూబ్ నగర్

ఇందిరా సౌర గిరి జల వికాసం పథకానికి .. రూ.12,600 కోట్ల నిధులు

అచ్చంపేట, వెలుగు: గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గిరిజన జల వికాసం పథకానికి రూ.12,600 కోట్ల నిధులు కేటాయించ

Read More

వంగూరు మండలంలో అభివృద్ధి పనులు స్పీడప్​ చేయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

వంగూరు, వెలుగు: అభివృద్ది పనులు స్పీడప్​ చేయాలని నాగర్ కర్నూల్  కలెక్టర్  బదావత్  సంతోష్  ఆదేశించారు. బుధవారం మండలంలోని కొండారెడ్డ

Read More

జీనుగరాల గుట్టపై పురాతన సమాధులు

ఆది మానవుల కాలానికి చెందినవిగా గుర్తింపు కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధనలో వెలుగులోకి..   చిన్నచింత కుంట, వెలుగు: మహజీనుగరాల గుట్టపై

Read More

కోయిల్​సాగర్​ కింద మినీ రిజర్వాయర్ .. మన్యంకొండ వద్ద నిర్మించేందుకు ప్లాన్

దేవరకద్ర అడ్డాకుల, మూసాపేట మండలాల్లోని గొలుసుకట్టు చెరువులు నింపాలని ప్రపోజల్ పైపులైన్​ ద్వారా మహబూబ్​నగర్​ మండలంలో చెరువులు నింపేందుకు మరో ప్రతి

Read More

రైతులను వేధిస్తే కఠిన చర్యలు..అధికారులను హెచ్చరించిన మంత్రి  జూపల్లి

కొల్లాపూర్, వెలుగు: ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు  సరిపడా టార్ఫాలిన్ కవర్లు అందించినప్పటికీ మార్కెట్ యార్డు సిబ్బంది రైతులకు ఇవ్వడంలో నిర్

Read More

 జానంపేట సబ్ స్టేషన్ లో ట్రాన్స్​ఫార్మర్ల పంపిణీ

అడ్డాకుల, వెలుగు: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ట్రాన్స్​ఫార్మర్లను రైతులు వినియోగించుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మహబూబ్​నగర్ జిల

Read More

సేంద్రియ ఎరువులతో భూమికి సారం : కలెక్టర్ ​ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగు: రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా భావి తరాలకు భూమిని కాపాడిన వారవుతారని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం నాగవరం రైతు వేదిక

Read More

నారాయణపేట జిల్లాలో గుండెపోటుతో ఐసీడీఎస్ సూపర్ వైజర్ మృతి

సీడీపీవో వేధింపులతోనేనని పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు  మద్దూరు, వెలుగు: నారాయణ పేట జిల్లా మద్దూరు ఐసీడీఎస్​ సూపర్ వైజర్  నీనావత్

Read More

గద్వాల జిల్లా కొనుగోలు కేంద్రాల్లో అక్రమ దందా .. బయటి వడ్లే కొంటున్నారని రైతుల ఆందోళన

ఆఫీసర్లు, సెంటర్ల నిర్వాహకులు, మహిళా సంఘాల కుమ్మక్కు! చెక్​పోస్టులు పెట్టినా నడిగడ్డకు వస్తున్న కర్నాటక వడ్లు ప్రైవేట్​ వ్యాపారుల వడ్లు సైతం కొ

Read More

దేశంలో సన్నబియ్యం ఒక్క తెలంగాణే ఇస్తున్నది..రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర్ రావు

జగిత్యాల రూరల్, వెలుగు: దేశంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ ఒక్క తెలంగాణే అని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళ

Read More

హైకోర్టుకు చేరిన తైబజార్ వేలం వ్యవహారం

అయిజ, వెలుగు: అయిజ మున్సిపాలిటీ తైబజార్ వేలంపాట వ్యవహారం హైకోర్టుకు చేరింది. కమిషనర్ సైదులుకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే..

Read More

రైతులను వేధిస్తే క్రిమినల్ ​కేసులు పెట్టండి : మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్​ కర్నూల్, వెలుగు: రైతులను వేధించినా, మోసం చేసినా క్రిమినల్​కేసులు పెట్టాలని -రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుఅధికారులను ఆద

Read More

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి : కలెక్టర్​ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, పరిష్కరించాలని కలెక్టర్​ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణ

Read More