
మహబూబ్ నగర్
టెక్నాలజీతో సేవలను వేగవంతం చేయాలి : డీజీపీ జితేందర్
డీజీపీ జితేందర్ మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: ఆధునిక టెక్నాలజీతో సేవలను వేగవంతం చేసి కేసులను త్వరగా పరిష్కరించాలని డీజీపీ జితేందర్ సూ
Read Moreకృష్ణాతీరంలో కబ్జాల పర్వం.. దర్జాగా పాగా వేసిన ఏపీ జాలర్లు
మత్స్యకారులు, చెంచులకు తీరని అన్యాయం పట్టించుకోని ఆఫీసర్లు, ప్రమాదంలో అభయారణ్యం నాగర్ కర్నూల్, వెలుగు: నల్లమల అటవీ ప్రాంతంలోని కృష్ణా త
Read Moreకల్లు సీసాలో కట్ల పాము..దుకాణం ధ్వంసం చేసిన గ్రామస్థులు
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో కల్లులో కట్లపాము వచ్చింది. డ్రమ్ముల్లో నింపి పెట్టిన కల్తీ కల్లులోకి పాము పిల్ల చేరింది. యథవిధిగా
Read Moreకొత్త రేషన్ కార్డుల జారీ కోసం జరుగుతున్న సర్వేలో పొరపాట్లు జరగొద్దు : ఆనంద్ గౌడ్
పాలమూరు, వెలుగు: కొత్త రేషన్ కార్డుల జారీ కోసం జరుగుతున్న సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్
Read Moreరంగాపూర్ లో వైభవంగా శివపార్వతుల కల్యాణం
అచ్చంపేట, వెలుగు: మండలంలోని రంగాపూర్ లోని గ్రామ సమీపంలోని నల్లమల కొండపై వెలసిన ఉమామహేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శివపార్వతుల
Read Moreవిలువలు కలిగిన నేత జైపాల్రెడ్డి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: విలువల కోసం తపించిన వ్యక్తి సూదిని జైపాల్ రెడ్డి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మాజ
Read Moreఅండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పెద్దమందడి/ఖిల్లాగణపురం, వెలుగు: గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా పారిశుద్ధ్య సమస్య తీరుతుందని ఎమ్మెల్యే తూడి మేఘారె
Read Moreరుణమాఫీ డబ్బులు రావడంతో రైతులు సంబురాలు
ఆమనగల్లు, వెలుగు: సాంకేతిక కారణంతో పెండింగ్లో పడిన రుణమాఫీ డబ్బులు గురువారం బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రుణమాఫీ కావడంతో
Read Moreపుల్లూరు టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్
అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర గురువారం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సంక్రాంతి
Read Moreనేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం : ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి టౌన్, వెలుగు: నేరాల నియంత్రణతో పాటు నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ పేర్కొన్నారు. గురువార
Read Moreఅర్హుల జాబితా పక్కాగా ఉండాలి : కలెక్టర్ బదావంత్ సంతోష్
కందనూలు, వెలుగు : నాలుగు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ బదావంత్ సంతోష్ సూచించారు. గురువారం బిజినేపల్లి ఎంపీడీవో ఆఫీస
Read Moreప్రతి నిరుపేదకు లబ్ధి జరిగేలా.. అర్హులను ఎంపిక చేయాలి
ఉమ్మడి జిల్లా సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రచార, సయన్వయ లోపం రావద్దని సూచన ఎమ్మెల్యేలు గ్రామ, వార్డు సభల్లో పాల్గొనాలి మహబూబ
Read Moreపేదల సొంతింటి కలను నెరవేరుస్తాం : ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
గద్వాల, వెలుగు: పేదల సొంతింటి కలను నెరవేరుస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం గద్వాల, దరువు ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఇందిర
Read More