న్యూఢిల్లీ: ఆరుసార్లు వరల్డ్ చాంపియన్, ఇండియా లెజెండరీ బాక్సర్ మేరీ కోమ్ ఈ ఏడాది జరిగే ఏషియన్ గేమ్స్తో తన చివరి పంచ్ ఇవ్వాలని చూస్తోంది. ఈ మెగా టోర్నీతో కెరీర్కు వీడ్కోలు పలకాలని ఆశిస్తున్నట్టు 40 ఏండ్ల మేరీ తెలిపింది. బాక్సింగ్లో ఏ టోర్నీలో ఆడాలన్నా 40 ఏండ్లు దాటకూడదు. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ ట్రయల్స్లో అయిన గాయం నుంచి కోలుకుంటున్న మేరీ ఈ నవంబర్లో 41వ పడిలోకి అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో చైనాలోని హంగ్జౌలో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ వరకు జరిగే ఏషియన్ గేమ్స్ ఆమెకు చివరి టోర్నీ కానుంది. ‘నాకైతే అస్సలు రిటైర్ అవ్వాలని లేదు. ఇంకో ఐదేండ్లు ఆడాలని ఉంది. కానీ, 40 ఏండ్లు దాటితే మేం పోటీ పడలేం. కాబట్టి ఇప్పుడు నా మెయిన్ టార్గెట్ ఏషియన్ గేమ్స్ మాత్రమే. తొందర్లోనే కోలుకొని, ట్రెయినింగ్ స్టార్ట్ చేస్తా. ఈ ఏడాది రిటైర్ అయ్యేలోపు ఓసారి బరిలోకి దిగాలన్నది నా డ్రీమ్’ అని మేరీ చెప్పుకొచ్చింది.
ఏషియన్ గేమ్స్తో ఆపేస్తా: మేరీ కోమ్
- ఆట
- March 14, 2023
లేటెస్ట్
- కాంగ్రెస్-సర్వే రిపోర్టులు | కేసీఆర్-20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడ్డం వంశీ -సింగరేణి కార్మికులు | V6 తీన్మార్
- MI vs PBKS: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్