మెదక్
నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినొద్దు : డీఎంహెచ్వో శ్రీరామ్
డీఎంహెచ్వో శ్రీరామ్ కౌడిపల్లి, వెలుగు: వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినొద్దని డీఎంహెచ్వో డా
Read Moreలారీ, కారు ఢీకొని ఇద్దరు మృతి..మరో ఐదుగురికి గాయాలు..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో ఘటన
జహీరాబాద్, వెలుగు : లారీ, కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోగా మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని బీ
Read Moreఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక రైతు ఆత్మహత్య...సిద్దిపేట రూరల్ మండలంలో విషాదం
సిద్దిపేట రూరల్, వెలుగు : అప్పు కట్టాలని ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులు ఇంటికొచ్చి గొడవ చేయడంతో అవమానం తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడ
Read Moreవిద్యుత్ షాక్తో రైతు మృతి.. సిద్దిపేట జిల్లాలో ఘటన
దుబ్బాక, వెలుగు : బోర్ మోటార్ ఆన్ చేస్తుండగా షాక్ కొట్టడంతో ఓ రైతు చనిపోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా త
Read Moreప్రయాణం.. ప్రమాదకరం రాజీవ్ రహదారి గుంతలమయం
సిద్దిపేట నుంచి ప్రజ్ఞాపూర్ వైపు దెబ్బతిన్న రోడ్డు తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత పనులు చేయాలని కోరుతున్న ప్రయాణికులు
Read Moreకదిలిస్తే.. కన్నీళ్లే..! అంధకారంలో ధూప్ సింగ్ తండా..
మెదక్: పొరుగున ఉన్న కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో గుండు వాగు ఉధృతంగా ప్రవహించి మెదక్ జిల్లా సరిహద్దులో ఉన్న ధూప్ సింగ్ తండాకు వెళ్లే
Read Moreసమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్
ఉద్యోగులకు మెమోలు జారీ చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ టౌన్, వెలుగు: మెదక్కలెక్టరేట్లో పని చేసే ఉద్యోగులు సమయపాలన పాటించకుంటే కఠిన
Read Moreయూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు
సిద్దిపేట, శివ్వంపేట, , జిన్నారం, వెలుగు: యూరియా కోసం రైతులు సిద్దిపేట, అక్కన్నపేట, దుబ్బాక మండలం చీకోడుల్లో రాస్తారోకో నిర్వహించారు. శనివారం యూరియా ఇ
Read Moreసింగూర్ ప్రాజెక్టకు భారీగా వరద
ఇటీవల కురిసిన వర్షాలకు సింగూర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటికే 5, 6, 8, 9, 10,11 నంబర్ల గేట్లు ఎత్తగా శనివారం 15వ నంబర్ గేటు
Read Moreపంట నష్ట పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి : పద్మా దేవేందర్ రెడ్డి
మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ టౌన్, వెలుగు: భారీ వర్షాల వల్ల పంట నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ.25వేలు పరిహారం ఇవ్వాలని, దెబ్బతిన
Read Moreకక్షిదారులకు సత్వర న్యాయం అందించాలి : జడ్జి పుల్ల కార్తీక్
హై కోర్టు జడ్జి పుల్ల కార్తీక్ సిద్దిపేట, వెలుగు: కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని హైకోర్ట్ జడ్జి పుల్ల కార్తీక్ సూచించారు. శనివార
Read Moreఇద్దరు విద్యార్థులు మృతి.. మెదక్ జిల్లాలో డెంగ్యూతో ఒకరు.. జ్వరంతో మరొకరు..
కౌడిపల్లి, వెలుగు: మెదక్ జిల్లాలో డెంగ్యూ, తీవ్ర జ్వరంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందాడు. కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన కమ్మరి సుశాంత్ చార
Read Moreమూడు రోజుల పాటు కుండపోత వానకు బ్రేక్.. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మెదక్
పలు చోట్ల రోడ్లు రిపేర్ కరెంట్ సరఫరా పునరుద్ధరణ బాధితులకు సహాయక చర్యలు మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలో మూడు రోజుల పాటు కుండపోత వ
Read More












