మెదక్

మెదక్ జిల్లాలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ .. పరికిబండలో ఏర్పాటు

350 ఎకరాల భూమిని టీజీఐఐసీకి కేటాయింపు   పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి రూ.996 కోట్లతో టెండర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధ

Read More

గజ్వేల్ ​మెప్మాలో నిధుల గోల్​మాల్​పై విచారణ .. అనుమానాస్పదంగా బ్యాంకర్ల వ్యవహారం

8 మహిళా గ్రూప్ లోన్లకి సంబంధించి రూ.60 లక్షలు పక్కదారి సిద్దిపేట, వెలుగు: గజ్వేల్ మున్సిపాలిటీ మెప్మాలో మహిళా గ్రూప్ లోన్ల గోల్ మాల్ పై త్రిసభ

Read More

ధాన్యం కొనుగోలు స్పీడప్​ చేయాలి : కలెక్టర్ మనుచౌదరి

గజ్వేల్ వెలుగు: ధాన్యం కొనుగోలు ప్రక్రియ స్పీడప్​చేయాలని కలెక్టర్​మనుచౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కుకునూరుపల్లి మండలం తిప్పారం, గజ్వేల్ మ

Read More

శివ్వంపేట మండలంలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన

శివ్వంపేట, వెలుగు: మండలంలోని బిక్యా తండా గ్రామ పంచాయతీలో వారం రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని మంగళవారం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తా

Read More

భూసేకరణ వేగవంతం చేయాలి :  కలెక్టర్  క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: ట్రిపుల్ఆర్, నీమ్జ్ ఏర్పాటుకు భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్​క్రాంతి సూచించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో రెవెన్యూ,

Read More

ప్రతి ఒక్కరికీ జీవిత బీమా ఉండాలి : ఎంపీ రఘునందన్ రావు 

తూప్రాన్, వెలుగు: ప్రతి ఒక్కరూ ఎదో ఒక జీవిత బీమాను కలిగి ఉండాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం తూప్రాన్ లోని మహంకాళి ఆలయంలో పూజలు నిర్వహించారు.

Read More

క్రమశిక్షణతో ఉత్తమ పౌరులుగా ఎదగాలి : కల్నల్​ రమేశ్ సరియాల్​

గీతం ఎన్​సీసీ క్యాంప్​లో కల్నల్​ రమేశ్ సరియాల్​ రామచంద్రాపుం (పటాన్​చెరు), వెలుగు: క్రమశిక్షణ, దేశభక్తితో బాధ్యతాయుతమైన పౌరులుగా క్యాడెట్లు ఎద

Read More

జలసిరిని ఒడిసిపట్టి కుంటలు తవ్వి వర్షపు నీటి నిల్వ

సాగులోకి 30 ఎకరాల బీడు భూములు  డ్రిప్ ద్వారా పండ్లు, కూరగాయ పంటలు, పువ్వుల తోటలు  తునికి కేవీకేలో సత్ఫలితలిస్తున్న సైంటిస్టుల ఆలోచన&n

Read More

నిమ్జ్‌‌‌‌ నిర్వాసితులకు న్యాయం చేయాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌‌‌ వెస్లీ

లగచర్లకో న్యాయం.. నిమ్జ్‌‌‌‌ బాధితులకో న్యాయమా ? సంగారెడ్డి కలెక్టరేట్‌‌‌‌ వద్ద ధర్నాలో సీపీఎం  రాష్

Read More

జూన్ 2న కవిత కొత్త పార్టీ.. షర్మిల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర: ఎంపీ రఘనందన్ రావు

మెదక్ ఎంపీ రఘు నందన్ రావు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జూన్ 2న కొత్త పార్టీ పెట్టబోతోందని అన్నారు. పార్టీ పెట్టి షర్మిల తరహ

Read More

జోగిపేటలో జీలుగ విత్తనాల కోసం రైతులు పడిగాపులు

జోగిపేట, వెలుగు: జీలుగ విత్తనాల కోసం రైతులు జోగిపేట వ్యవసాయశాఖ కార్యాలయం ముందు క్యూ కట్టారు. సోమవారం ఉదయం 5 గంటల నుంచే పాస్​బుక్కులు పట్టుకొని లైన్​లో

Read More

బడిఈడు పిల్లలందరిని బడిలో చేర్పించాలి : కలెక్టర్ ​మనుచౌదరి

సిద్దిపేట రూరల్: బడి ఈడు పిల్లలందరిని తప్పకుండా బడిలో చేర్పించేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ మనుచౌదరి సూచించారు. సిద్దిపేట కలెక్టర్ ఆఫీ

Read More

అక్కన్నపేట తహసీల్దార్ ​ఆఫీస్ ఎదుట రైతు నిరసన

కోహెడ, (హుస్నాబాద్) వెలుగు: భూ సమస్య పరిష్కారం చేయడం లేదని అక్కన్నపేట తహసీల్దార్ ఆఫీస్​ఎదుట సోమవారం గౌరవెల్లికి చెందిన సంపత్ నిరసన తెలిపాడు. ఆయన మాట్ల

Read More