ఏటూరునాగారం, వెలుగు : ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో ఓ ఎంపీటీసీ చనిపోయింది. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం మల్యాలలో సోమవారం(జూన్ 05) జరిగింది. కొండాయి ఎంపీటీసీ మల్లెల ధనలక్ష్మి (36) సోమవారం(జూన్ 05) మల్యాలలోని తన ఇంట్లో ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసింది. ఈ టైంలో విద్యుత్ షాక్ కొట్టింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన పిల్లలు తల్లిని గమనించి కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి చూసే సరికే ఆమె చనిపోయింది.
ఫ్రిడ్జ్లో బాటిల్ తీస్తుండగా విద్యుత్ షాక్.. ఎంపీటీసీ మృతి
- వరంగల్
- June 6, 2023
లేటెస్ట్
- బ్లాక్లో ఐపీఎల్ టికెట్లు.. ముగ్గురు టెకీలు అరెస్ట్
- బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తరు
- ఘోర ప్రమాదం: 57 మంది ప్రయాణిస్తున్న బోట్ బోల్తా
- త్వరలో కాంగ్రెస్లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: మంత్రి ఉత్తమ్
- పొన్నం వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే : బండి సంజయ్
- స్కీమ్లు, శాలరీలు, కిస్తీలకు రూ. 66 వేల 5 వందల కోట్లు
- ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్
- టెయిల్ పాండ్ వ్యవహారం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం: జగదీశ్రెడ్డి
- సెబీలో ఆఫీసర్ పోస్టులు
- కేసీఆర్వి పిల్లి శాపనార్థాలు : మంత్రి పొన్నం ప్రభాకర్
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష