దేశం
బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదల బతుకులు దారుణంగా మారాయి
బీజేపీకి కాంగ్రెస్ రిక్రూట్ మెంట్ ఏజెంట్ గా మారింది కేరళ సీఎం పినరయి విజయన్ ఖమ్మంలో వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు హాజరు
Read Moreకృష్ణా నీళ్లు, కరెంట్ ఉత్పత్తిలో తెలంగాణ తీరు సరికాదు : ఏపీ సీఎం జగన్
కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ఏపీ సీఎం జగన్ ఫిర్యాదు న్యూఢిల్లీ, వెలుగు: కృష్ణా నదీ జలాల వినియోగం, విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ సర్కార్ ఏకపక్షంగ
Read Moreఎనిమిదిన్నర ఏండ్లయినా విభజన సమస్యలు తీరలే
ఇక మిగిలింది ఏడాదిన్నరే కేంద్రం మీటింగ్లు పెట్టి సూచిస్తున్నా పట్టించుకోని ఏపీ, తెలంగాణ ఒకరు ఎస్ అంటే మరొకరు నో సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్
Read Moreదేశంలో ఎక్కడి నుంచైనా ఓటేయొచ్చు
త్వరలో అందుబాటులోకి రిమోట్ ఓటింగ్ ఆర్వీఎం నమూనాను డెవలప్ చేసిన ఎన్నికల కమిషన్ జనవరి 16న డెమో.. అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందరూ ఓక
Read Moreక్యాన్సర్తో పోరాడుతూ ఫుట్ బాల్ దిగ్గజం పీలే కన్నుమూత
ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాళ్లలో ఒకడైన పీలే కన్నుమూశాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పీలే.. గురువారం సావోపాలోలోని ఆల్బర్ట
Read Moreన్యూ ఇయర్ 2023.. ఆలోచింప చేస్తున్న కేక్లు
నూతన సంవత్సరం వచ్చిదంటే సందడి మాములుగా ఉండదు. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తుంటారు. కుటుంబసభ్యులతో కలిసి టూరిస్ట్ ప్లేస్
Read Moreదలైలామాపై గూఢచర్యం చేస్తున్న మహిళ అరెస్ట్
బౌద్ధమత గురువు దలైలామా పై గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానిస్తున్న చైనా మహిళను బీహార్లోని గయా జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తిరిగి చైన
Read Moreమంచులో గల్లంతైన దంపతుల పిల్లలు సేఫ్
అమెరికాలో విహారయాత్రకు వెళ్లి గల్లంతైన తెలుగు దంపతుల పిల్లలు సేఫ్గా ఉన్నారు. వీరి కుమార్తెలు ఇద్దరూ అరిజోనాలోని పిల్లల భద్రతా విభాగంలో ఉన్నట్లు అధికా
Read Moreజొమాటోలో ఒక్కడే 3,330 ఆర్డర్లు పెట్టిండు
ఫుడ్ అగ్రిగేటర్ జొమాటోలో ఈ ఏడాది ఎక్కువ ఆర్డుర్లు చేసి ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి రికార్డు సృష్టించారు. ఢిల్లీకి చెందిన అంకుర్ జొమాటో యాప్ ద్
Read Moreఉజ్బెకిస్థాన్ దగ్గు మందు ఘటనపై నిజానిజాలు తేల్చండి : కేంద్ర వైద్యారోగ్యశాఖ
భారత్ లో తయారు చేసిన దగ్గు మందు తాగి.. ఉజ్బెకిస్తాన్ లో 18 మంది చిన్నారులు చనిపోవడంపై కేంద్ర వైద్యారోగ్యశాఖ స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరపాలని
Read Moreరేపు పశ్చిమ బెంగాల్ పర్యటనకు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్రమోడీ రేపు పశ్చిమబెంగాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రూ.7,800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. కోల
Read Moreమరోసారి ముకేశ్ అంబానీ ఇంట మోగనున్న పెళ్లి బాజాలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ముకేశ్, నీతా అంబానీల చిన్నకుమారుడైన అ
Read Moreఆ దేశాల నుంచి వచ్చే వారికి కరోనా టెస్ట్ కంపల్సరీ : కేంద్ర ఆరోగ్య శాఖ
జనవరి 1, 2023 నుండి చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్లాండ్ నుండి వచ్చే విమాన ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేస
Read More












