దేశం
పెద్ద ప్రమాదం తప్పింది..గాల్లో ఉన్నప్పుడే విమానం ఇంజన్ ఫెయిల్
ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్లో సమస్య ముంబై ఏటీఎస్కు పైలెట్ల ‘ప్యాన్.. ప్యాన్.. ప్యాన్’ మెసేజ్ క్లియరెన్స్ రాగానే సేఫ్ ల
Read Moreతొక్కిసలాటకు ఆర్సీబీనే కారణం..హైకోర్టుకు కర్నాటక సర్కారు నివేదిక
బెంగళూరు: పోలీసులను సంప్రదించకుండానే, అనుమతి లేకుండానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ).. ఐపీఎల్ విజయోత్సవాలకు ప
Read Moreన్యాయమూర్తుల బదిలీల్లో పారదర్శకత అవసరమే!
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1973 వరకు భారత ప్రధాన న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి నియమించేవారు. మిగత
Read Moreఅప్పుల భారతం.. భారీగా పెరిగిన రాష్ట్రాల అప్పులు
భారతావని అప్పుల్లో కూరుకుపోతోంది. ఈ భారం పెద్దకొండలా మారుతోంది. వివిధ రాష్ట్రాల అప్పులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఆర్థిక లోటు పూడ్చుకోవడానికి, అభివృ
Read Moreప్రజాస్వామిక పాలనలో కమిటీల పాత్ర కీలకం
భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో వివిధ కమిటీలు కీలకపాత్ర పోషించేవిధంగా రాజ్యాంగంలోనే రచన జరిగింది. కమిటీలు వివిధ శాసన, పరిపాలన, పర్యవేక్షణ విధులను
Read Moreగతేడాదితో పోలిస్తే.. విప్రో లాభాలు 11శాతం పెరిగాయ్
విప్రో లాభం రూ. 3,330 కోట్లు ఏడాది లెక్కన11శాతం పెరుగుదల మొత్తం ఆదాయం రూ. 22,134 కోట్లు రూ.ఐదు చొప్పున డివిడెండ్ న్యూఢిల్లీ: టెక్నాలజీ
Read Moreహిమాచల్లో నెల రోజులుగా వర్షాలు .. 109 మంది మృతి.. రూ.883 కోట్ల నష్టం
నెల రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు.. ఇప్పటిదాకా 109 మంది మృతి.. రూ.883 కోట్ల నష్టం నేషనల్ హైవే సహా 226 రోడ్లు మూసివేత.. జనజీవనం అస్తవ్యస్తం
Read Moreక్లీనెస్ట్ సిటీ ఇండోర్.. వరుసగా 8వ సారి టాప్
తర్వాతి స్థానాల్లో సూరత్, నవీ ముంబై క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డు కింద సికింద్రాబాద్కు అవార్డు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప
Read Moreఅమర్నాథ్ యాత్రలో అపశ్రుతి..బండరాయి తగిలి మహిళ మృతి
వర్షాల కారణంగా గురువారం యాత్ర నిలిపివేత జమ్మూ: అమర్నాథ్ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. జమ్మూ కాశ్మీర్లోని గండేర్&zwnj
Read Moreఆకాశ్ లేటెస్ట్ క్షిపణి ప్రయోగం సక్సెస్
15 వేల అడుగుల ఎత్తులో ట్రాక్ చేసి లక్ష్యాలను ఛేదించిన మిసైల్ న్యూఢిల్లీ: ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే ఆకాశ్ అప్ గ్రేడెడ్ క్షిపణి పర
Read Moreఇంత నిర్లక్ష్యమైతే ఎలా సార్... అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే.. బాలుడి ప్రాణాలకే ముప్పు తెచ్చిన వైద్యులు..
అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే గడువు తీరిన IV బాటిల్స్ ఎక్కించి 11 ఏళ్ళ బాలుడికి ప్రాణాలకే ముప్పు తెచ్చారు డాక్టర్లు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనకు సంబ
Read Moreబెంగళూరులో 1.5 కిలోమీటర్ల ప్రయాణానికి 3 లీటర్ల పెట్రోల్ ఖర్చు.. ట్రాఫిక్ జామ్స్పై టెక్కీ ఆగ్రహం!
ఇండియన్ సిలికాన్ వ్యాలీ, టెక్ రాజధాని అని పిలుచుకుంటున్న బెంగళూరు ప్రస్తుతం టెక్కీలకు చుక్కలు చూపిస్తోంది. ఎక్కువ సమయం ఉద్యోగులు ట్రాఫిక్స్ జామ్స్ లోన
Read Moreఐఫోన్ల తయారీలో భారత్ రికార్డ్.. 78 శాతం ఫోన్లు అమెరికాకే..
ఆపిల్ ఐఫోన్ల ఉత్పత్తిలో భారత్ కొత్త మైలురాయిని అందుకుంది. 2025 మొదటి ఆరు నెలల్లో భారత్ తన ఐఫోన్ ఉత్పత్తి, ఎగుమతును ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు గణనీయ
Read More












