
దేశం
శ్రీలంకకు ఎల్ఎన్జీ సరఫరా చేస్తాం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: రెండు దేశాల మధ్య ఉన్న రక్షణ, ఇంధన, వాణిజ్య సంబంధాలను భవిష్యత్ దృష్టికోణంలో మరింత బలోపేతం చేసుకోవాలని ఇండియా, శ్రీలంక నిర్ణయించాయి. ఎనర్జీ,
Read Moreఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో 45 వేల మంది మృతి
డీర్ అల్ బలాహ్(గాజా): ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు గాజా స్ట్రిప్లో 45 వేల మందికిపైగా మరణించారని గాజా హెల్త్ మినిస్ట్రీ వె
Read Moreపాలమూరు’కు జాతీయ హోదా హామీ ఏమైంది?
లోక్ సభ లో కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ చామల న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ విభజన చట్టం – 2014లో పొందుపరిచిన పాలమూరు – -రంగారెడ్డి లిఫ్ట్
Read Moreకాలుష్య నగరాల వివరాలు ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: కాలుష్యం ‘పాన్ ఇండియా’ సమస్య అని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల లిస్ట్ను అందజే
Read Moreకాంగ్రెస్ మహిళా వ్యతిరేకి: మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్అన్నారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కూటమిలోని పార్టీలకు తల
Read Moreడిసెంబర్ 17న రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ, వెలుగు: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో పర్యటించను న్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన
Read Moreఅటవీ మార్గంలో శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
శబరిమల: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) శుభవార్త చెప్పింది. పులిమేడు, ఎరుమేలి అటవీ మార్గాల్లో కాలి
Read Moreనెహ్రూ లేఖలు తిరిగివ్వండి.. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రుల మ్యూజియం లేఖ
అహ్మదాబాద్: మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూకు సంబంధించిన లెటర్లు, కీలక డాక్యుమెంట్లు వెంటనే తిరిగి అప్పగించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ప్ర
Read Moreదేశ ప్రజలకు మోదీ సారీ చెప్పాలి: మల్లికార్జున ఖర్గే డిమాండ్
న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని సవరించాలంటూ నెహ్రూ అప్పట్లో సీఎంలకు లేఖలు రాశారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున
Read Moreజనవరి 1 నుంచి బిచ్చం వేస్తే కేసు
ఇండోర్లో బిచ్చం వేస్తే కేసు కొత్త ఏడాది నుంచి అమలు చేయనున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోపాల్: దేశంలో అత్యంత పరిశుభ్రమైన సిటీగా పేరొ
Read Moreనిజంగా షాకింగ్: బేకరీలో QR పేమెంట్ చేస్తే.. పోలీస్ దగ్గర 2 లక్షలు కొట్టేశారు..!
రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. రకరకాల పేర్లతో అమాయకులను మభ్యపెడుతున్న సైబర్ మోసగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. పోలీసులు,
Read Moreనిర్మల వర్సెస్ ఖర్గే – రాజ్యసభలో రాజ్యాంగంపై వాడీవేడి చర్చ
ఢిల్లీ: రాజ్యసభలో రాజ్యాంగంపై వాడీవేడి చర్చ కొనసాగింది. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రస్తావనతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్
Read Moreగెలిస్తే ఒకలా.. ఓడితే ఇంకోలా.. ఒమర్ విమర్శలపై కాంగ్రెస్ ఘాటు రిప్లై
ఈవీఎంలపై ఇండియా కూటమి అభ్యంతరాలపై విమర్శలకు దిగిన జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాపై కాంగ్రెస్ ఘాటుగానే స్పందించింది. ఒమర్ సీఎం అయ్యాక మాట మారింది ఎం
Read More