
దేశం
బస్టాండ్ దగ్గర్లో 22 ఏళ్ల యువతి డెడ్ బాడీ.. సూట్ కేసులో దొరికింది..
రోహ్తక్: హర్యానాలో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువతి హిమాని నర్వాల్ను అత్యంత కిరాతకంగా హత్య చేసి.. ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో పడేసిన ఘటన కలకలం ర
Read Moreస్టాక్ మార్కెట్ ఇక నుంచి పడుతుందా, పెరుగుతుందా.. కేంద్ర మంత్రి ఇచ్చిన క్లూ అదేనా..?
స్టాక్ మార్కెట్ వరుసగా ఫాల్ అవుతూ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్న సమయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. 2024 సెప్
Read Moreఉత్తరాఖండ్లో ముగిసిన రెస్క్యూ ఆపరేషన్.. 47 మంది సేఫ్.. 8 మంది మృతి..
చమోలి: ఉత్తరాఖండ్లో మంచు చరియలు విరిగి పడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో)కు చెందిన 8 మంది కార్మికులు ఈ ద
Read Moreకూతురును పోకిరీలు వేధించారని పోలీస్ స్టేషన్కు కేంద్ర మంత్రి !
ముంబై: కేంద్ర యువజన క్రీడల శాఖ మంత్రి రక్షా ఖడ్సేకు చేదు అనుభవం ఎదురైంది. టీనేజ్ వయసున్న ఆమె కూతురిని ఆకతాయిలు వేధించారని పోలీస్ స్టేషన్లో కేంద్ర మంత్
Read Moreమమతా బెనర్జీ నకిలీ ఓట్ల ఆరోపణలపై ఈసీ క్లారిటీ
వెస్ట్ బెంగాల్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయంటూ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చింది ఈసీ. బీజేపీని టార్గెట్ చేస్తూ మమతా బెనర్జీ చ
Read MoreStock Market Fraud: పదవీ విరమణ చేసిన వెంటనే SEBI మాజీ చీఫ్ మదాబి పై FIR..
అప్పటి దాకా వేల కంపెనీలను తన కనుసన్నలలో నడిపించి.. ఎన్నో కంపెనీలు మార్కెట్ లో లిస్ట్ అయ్యేందుకు పర్మిషన్ ఇచ్చి.. ఇండియన్ స్టాక్ మార్కెట్ కు బాస్ గా వ్
Read Moreబీఎస్పీ నుంచి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను తొలగించిన మాయావతి
లక్నో: బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను ఆమె తొలగించారు. అన్ని
Read Moreప్రజలు బిచ్చగాళ్లు అయితున్నరు.. కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వివాదస్పద వ్యాఖ్యలు
భోపాల్: ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలకు అలవాటు పడి ప్రజలు బిచ్చగాళ్ల అయిపోతున్నారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వివాదస్పద వ్యాఖ్
Read Moreఉత్తరాఖండ్ దుర్ఘటన: ఇంకా ఐదుగురు మిస్సింగ్
మంచు చరియల కింద గాలిస్తున్న రెస్క్యూ టీమ్లు ఉత్తరాఖండ్ దుర్ఘటనలో 50 మందిని కాపాడిన అధికారులు చికిత్స పొందుతూ అందులో నలుగురు మృతి న్యూఢిల
Read Moreప్రపంచ ఫ్యాక్టరీగా ఇండియా: ప్రధాని మోదీ
ఫలించిన ‘వోకల్ ఫర్లోకల్’ నినాదం: ప్రధాని మోదీ ప్రపంచానికే ఇన్నోవేషన్ హబ్గా దేశం ఎదుగుతున్నది శ్రామిక శక్తినుంచి ప్రపంచ శక్తిగ
Read Moreగొప్ప ఆచారం: అరుణాచల్ ప్రదేశ్ లో పెండ్లికూతురికి కట్నం!
మన దేశంలో చాలామంది తల్లితండ్రులు తన కూతురు అత్తారింట్లో సుఖసంతోషాలతో ఉండాలని పెండ్లికొడుక్కి కట్నకానుకలు ఇస్తుంటారు. అయితే అరుణాచల్ ప్రదేశ్లోని గలో అ
Read Moreమార్చి 8 నుంచి మణిపూర్ ప్రజలు స్వేచ్ఛగా తిరగొచ్చు: అమిత్ షా
న్యూఢిల్లీ: మార్చి8 నుంచి మణిపూర్ ప్రజలు రోడ్లపై స్వేచ్ఛగా తిరిగేలా చర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. మణిపూర్&zw
Read More15 ఏండ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్,నో డీజిల్..ఏప్రిల్ 1 నుంచి అమలు
ఢిల్లీ సర్కారు నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచి అమలు న్యూఢిల్లీ: వాయు కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పదిహేనేండ్లు దాటి
Read More