దేశం

100 కోట్ల మంది దగ్గర ఖర్చులకు పైసల్లేవ్.. మరో 30 కోట్ల మంది ఇప్పుడిప్పుడే పైసల్ తీస్తుండ్రు

ముంబై: దేశ జనాభా 140 కోట్ల పైగానే ఉన్నా దాదాపు 100 కోట్ల మంది భారతీయుల సంపాదన అంతంత మాత్రమే. వీళ్లు స్వేచ్ఛగా ఖర్చు చేయలేని పరిస్థితి ఉందని  వెంచ

Read More

మగాళ్ల గురించి కాస్త ఆలోచించండని చెప్పి.. టీసీఎస్ మేనేజర్ ఆత్మహత్య..

భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు.. గత ఏడాది డిసెంబర్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన మరువక ముందే.. అలాంటిదే మరో ఘటన చోటు చేసు

Read More

ఎండా కాలం ప్రారంభంలో భారీ వర్షాలు, వరదలు : కొట్టుకుపోయిన కార్లు, బైక్స్

దేశం అంతా ఎండలతో మండుతుంటే.. హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలాన్ని తలపించేలా భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్నా

Read More

ఉత్తరాఖండ్ లో ఘోరం: విరిగిపడ్డ మంచు కొండ .. 47 మంది గల్లంతు..

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. ఉత్తరాఖండ్ లోని ఛమోలీ జిల్లాలో మంచు కొండ విరిగిపడిన ఘటనలో 57మంది కార్మికులు కొండ కింద చిక్కుకుపోయారు. వీరిల

Read More

రెండేళ్లలోనే మళ్లీ కుంభమేళా.. ఈ సారి ఎక్కడ.. ఎన్ని రోజులు.. ఏ తేదీల్లో..?

మహా కుంభమేళా ముగిసింది.. 45 రోజుల మహా కుంభమేళాలో 70 కోట్ల మంది వరకు భక్తులు పుణ్య స్నానాలు చేశారు.. 77 దేశాలకు చెందిన 120 మంది ప్రతినిధులతోపాటు మన ప్ర

Read More

42వ అంతస్తులో ఫైర్ యాక్సిడెంట్ : గేటెడ్ కమ్యూనిటీ జనం పరుగులు

ముంబై బైకులాలో 52 అంతస్థుల భవనంలోని 42వ అంతస్తులో ఉదయం 10.45 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ముంబై మున్సిపల్ ఘటనని ఫైర్ సిబ్బంది (MFB

Read More

కాజల్, తమన్నాలను విచారించనున్న పోలీసులు.. క్రిప్టో కరెన్సీ కంపెనీతో వీరికేంటి సంబంధం..?

పుడుచ్చేరిలో భారీ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ వెలుగు చూసింది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి 10 మంది నుంచి సుమారు రూ. 2.

Read More

SEBI చీఫ్గా తుహిన్ పాండే..

సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కొత్త ఛైర్మన్‌గా ఆర్థిక కార్యదర్శి తుహిన్ కాంత పాండే నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ

Read More

నీలం షిండే కుటుంబానికి అమెరికా వీసా

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన మహారాష్ట్రకు చెందిన యువతి నీలం షిండే కుటుంబానికి అమెరికా రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ వీ

Read More

గోవాలో తగ్గిన పర్యాటకులు..ఇడ్లీ సాంబార్​..వడ పావ్ అమ్మకాలే కారణం.

గోవాలో పర్యాటకులు తగ్గిపోవడంపై బీజేపీ ఎమ్మెల్యే  మైఖేల్‌ లోబో స్పందించారు. నార్త్ గోవాలోని కలంగూట్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో  బీజ

Read More

దారుణం.. ఐదేండ్ల చిన్నారిపై ఘోరం..ఆస్పత్రిలో కొన ఊపిరితో బాలిక

భోపాల్: మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

హిందీ వల్ల నార్త్​లో 25 భాషలు మాయం: ఎంకే స్టాలిన్

జాతి, సంస్కృతి నాశనం చేసేందుకే భాషలపై దాడి: స్టాలిన్ తమిళనాడులో ఆ పరిస్థితి రానివ్వమన్న సీఎం  చెన్నై: హిందీని బలవంతంగా రుద్దడం వల్ల నార

Read More

శాస్త్రీయ పరిజ్ఞానంతోనే మానవ వికాసం

భారతదేశ ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర వెంకట రామన్ (సి.వి.రామన్) తాను కనుగొన్న 'రామన్ ఎఫెక్ట్' అనే కొత్త సైంటిఫిక్ ఆవిష్కరణను 1928వ స

Read More