దేశం
లోక్ సభలో ఆసక్తికర ఘటన: స్పీకర్ ముందే బల్లను గట్టిగా కొట్టిన రాహుల్.. ఆ తర్వాత ఏమైందంటే..?
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షకాల సమావేశాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది
Read Moreతెలంగాణ హైకోర్టు జడ్జిపై అసభ్యకర ఆరోపణలు .. పిటిషనర్లకు సుప్రీం ధిక్కార నోటీసులు
భూవివాదం కేసులో సీఎంపై పిటిషన్ దాఖలు చేసిన పెద్ది రాజు పిటిషన్లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పలు ఆరోపణలు న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ సిట్టిం
Read More2023–24 ఫైనాన్షియల్ ఇయర్లో .. ఎస్సీల డెవలప్మెంట్కు 4,655 కోట్లు ఖర్చు
ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ప్రశ్నకు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సమాధానం న్యూఢిల్లీ, వెలుగు: డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఎస్సీ (డీఏపీఎస్సీ/ ఎస్
Read Moreసర్కార్ డిగ్రీ కాలేజీల్లో నో స్పాట్ అడ్మిషన్స్.. ఈసారి కూడా ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలకే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు ఈ ఏడాది కూడా అవకాశం కల్పించలేదు. కేవలం 630 ప్రైవేటు, 29 ఎయిడెడ్ డిగ్రీ క
Read Moreమోదీ నాయకత్వంలో టెర్రరిజంపై రియాక్షన్మారిపోయింది: కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: సరిహద్దు టెర్రరిజంపై భారతదేశ ప్రతిస్పందన ప్రధాని మోదీ నాయకత్వంలో పూర్తిగా మారిపోయిందని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇది కేవల
Read Moreపాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గాం దాక ఎట్లొచ్చిన్రు?: ఖర్గే
కేంద్రం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది?: ఖర్గే ఆల్ పార్టీ మీటింగ్ వదిలేసి మోదీ బిహార్ వెళ్లారు దేశ భద్రత కంటే రాజకీయాలు ముఖ్యమా
Read Moreరాహుల్ ఔదార్యం.. పాక్ షెల్లింగ్లో పేరెంట్స్ను కోల్పోయిన పిల్లల దత్తత
రాజౌరి: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూకాశ్మీర్ సరిహద్దుల వద్ద పాక
Read Moreలీడర్షిప్ అంటే క్రెడిట్ తీసుకోవడం కాదు..కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్
పహల్గాం దాడికి రక్షణ మంత్రి, హోం మంత్రి బాధ్యత వహించారా? కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్ యుద్ధాన్ని మధ్యలో ఆపడం చరిత్రలో ఇదే తొలిసారి ఉగ
Read Moreట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతరా : రాహుల్ గాంధీ
దాడులపై పాకిస్తాన్కు సమాచారం ఎందుకిచ్చారు? యుద్ధం చేయాలనే ఉద్దేశమే కేంద్రానికి లేదు అందుకే పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేయొద్దన్నారు
Read Moreతెలంగాణ ఆర్టీసీలో హైబ్రిడ్ జీసీసీ మోడల్కు ఒప్పుకోలేమన్న కేంద్రం..
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రవాణా వ్యవస్థను విద్యుద్ధీకరించే దిశలో ఈ–బస్సుల విస్తరణకు ప్రపోజల్ పంపినట్టు కేంద్రం వెల్లడించింది
Read Moreకన్వరియాల బస్సును ఢీకొన్న ట్రక్కు.. జార్ఖండ్లో ఆరుగురు శివ భక్తులు మృతి
రాంచీ: జార్ఖండ్లోని దేవఘర్ జిల్లాలో మంగళవారం (జులై 29) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రావణ మాసం సందర్భంగా దేవఘర్ నుంచి బసుక
Read Moreదేశ భద్రతలో కేంద్రం విఫలమైంది.. డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి వ్యాఖ్య
న్యూఢిల్లీ: లోక్సభలో మంగళవారం ఆపరేషన్ సిందూర్పై జరిగిన చర్చ సందర్భంగా డ్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎంపీ కనిమొళి కరుణానిధి మాట్లాడారు. దే
Read Moreపీవోకే స్వాధీనం మరెంతో దూరంలో లేదు..త్వరలోనే ఆ రోజు వస్తుంది : రాజ్నాథ్
ఆపరేషన్ సిందూర్కు కామా పెట్టాం.. ఫుల్స్టాప్ కాదు పహల్గాం దాడికి ఆపరేషన్ సిందూర్తో సమాధానమిచ్చాం పాకిస్తాన్
Read More












