ఫిన్లాండ్ ప్రతినిధుల బృందంతో నీతి ఆయోగ్ సమావేశం

ఫిన్లాండ్ ప్రతినిధుల బృందంతో నీతి ఆయోగ్ సమావేశం

న్యూఢిల్లీ: ఫిన్లాండ్ ప్రతినిధుల బృందంతో ఢిల్లీలో నీతి ఆయోగ్ కీలక సమావేశం నిర్వహించింది. భారత్, ఫిన్లాండ్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా  ఇంధన రంగంలో రెండు దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశంపై చర్చించారు. గ్రిడ్ బ్యాలెన్సింగ్, గాలి నాణ్యత, జీవ ఇంధనాల వంటి శక్తి సంబంధిత రంగాలపై డిస్కస్ చేశారు.

మరిన్ని వార్తల కోసం...

రూల్స్కు విరుద్ధంగా పనిచేయమంటే ఎలా?

కాంగ్రెస్పై ప్రజల్లో ఉన్న సానూభూతిని వాడుకోవాలి