భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సంఝౌతా ఎక్స్ప్రెస్ సేవలను నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. గురువారం ఈ విషయాన్ని పాక్కు చెందిన మీడియా సంస్థ తెలిపింది. దీంతో పాక్ నుంచి అటారీకి రావల్సిన భారత ప్రయాణికులు లాహోర్ రైల్వే స్టేషన్లోనే ఉండిపోయారు. అయితే భారత ప్రయాణికులను ఇతర మార్గాల ద్వారా వాఘా సరిహద్దుకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని భారత అధికారులు చెప్పారు. మరోవైపు పాక్ నిర్ణయంతో బుధవారం ఢిల్లీ నుంచి ప్రారంభమైన రైలు భారత చివరి రైల్వే స్టేషన్ అయిన అటారి దగ్గర రైలు నిలిచిపోయింది.
సంఝౌతా సేవలను నిలిపేసిన పాక్
- దేశం
- February 28, 2019
లేటెస్ట్
- గోవా నుంచి ఆంధ్రకు లిక్కర్.. రూ. 2.07 కోట్ల విలువైన మద్యం పట్టివేత
- చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చిన క్యారెట్..బ్రాంకోస్కోపీ ద్వారా కాపాడిన వైద్యులు
- ఉద్యోగాల పేరుతో మోదీ, కేసీఆర్ మోసం: గడ్డం వంశీకృష్ణ
- చివరి రోజు.. చెన్నూరులో ప్రచార జోరు
- 2 లక్షలకుపైగా ఓట్లతో విజయం సాధిస్తా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- భారీ మెజార్టీతో గెలిపించాలి: గడ్డం రంజిత్ రెడ్డి
- ప్రజల మధ్య బీజేపీ చిచ్చు..విద్వేషాలు రెచ్చగొడ్తున్నరు : సీఎం రేవంత్రెడ్డి
- 20 సీట్లు మార్చాలని చెప్పినా కేసీఆర్ వినలేదు
- కేసీఆర్ పదేండ్ల పాలనంతా అవినీతి, అక్రమాలే: వివేక్ వెంకటస్వామి
- రాష్ట్ర సంపదను దోచుకున్న బీఆర్ఎస్: భట్టి విక్రమార్క
Most Read News
- వారి యవ్వనానికి.... రావి ఆకులే కీలకం
- సన్రైజర్స్ పొమ్మంది.. ఇంగ్లాండ్ రమ్మంది: 5 వికెట్లతో చెలరేగిన SRH మాజీ పేసర్
- IPL 2024: ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్ క్రికెటర్లు దూరం
- తెలంగాణలో రెండంకెల సీట్లు ..ఎవరికీ రావా?
- UPI చెల్లింపులు చేస్తున్నారా?..పెద్ద ముప్పే ఉందట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- పార్టీలు బంద్ చెయ్.. బాగుపడతావ్: భారత క్రికెటర్కు పాక్ మాజీ దిగ్గజం సలహా
- బాదం పప్పును పొట్టుతో సహా తింటే ప్రమాదమా..ఏమవుతుందో తెలుసా?
- స్టాక్ మార్కెట్లో మహాసంక్షోభం.. వార్నింగ్ బెల్ మోగింది..
- IPL: వంద దాటిన సెంచరీలు.. ఐపీఎల్లో శతకాలు బాదిన ఆటగాళ్లు వీరే
- Ravi Teja, Amar Deep: రవితేజ ది గ్రేట్.. షోలో మాటిచ్చాడు..నిలబెట్టుకున్నాడు