దోహా: ఇండియా స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ.. ఎనిమిదోసారి ఏషియన్ బిలియర్డ్స్ టైటిల్ను గెలిచాడు. శనివారం జరిగిన ఏషియన్ బిలియర్డ్స్ చాంపియన్షిప్ ఫైనల్లో పంకజ్ 6–2తో ధ్రువ్ సిత్వాలాపై నెగ్గాడు. కెరీర్లో పంకజ్కు ఇది 40వ ఇంటర్నేషనల్ టైటిల్ కావడం విశేషం. హోరాహోరీగా సాగిన ఫైనల్లో తొలి రెండు ఫ్రేమ్ల్లో సులువుగా నెగ్గిన పంకజ్ 2‑0 లీడ్లో నిలిచాడు. థర్డ్ ఫ్రేమ్లోనూ 84–14 స్కోరుతో వెనుదిరిగి చూసుకోలేదు. అయితే ఫోర్త్ ఫ్రేమ్లో పుంజుకున్న ధ్రువ్ బ్రేక్ (82) సాధించాడు. కానీ ఐదో ఫ్రేమ్లో మళ్లీ పంకజే నెగ్గగా, తర్వాతి ఫ్రేమ్ను ధ్రువ్ నిలబెట్టుకున్నాడు. ఏడో ఫ్రేమ్లో గెలిచే చాన్స్ను ధ్రువ్ వృథా చేసుకోవడం పంకజ్కు కలిసొచ్చింది. వరుసగా రెండు ఫ్రేమ్లు గెలిచి టైటిల్ను సొంతం చేసుకున్నాడు.
ఎనిమిదోసారి ఏషియన్ బిలియర్డ్స్ టైటిల్ నెగ్గిన పంకజ్ అద్వానీ
- ఆట
- March 20, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు