
పటాన్చెరు, జిన్నారం, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన వివేక్ వెంకటస్వామిని శనివారం పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి విషెస్ చెప్పి శాలువాతో సన్మానించారు. పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రితో చర్చించారు.
ఆయన వెంట బొంతపల్లి ఆలయ కమిటీ చైర్మన్మద్ది ప్రతాప్రెడ్డి, నాయకులు నరేందర్రెడ్డి, చంద్రారెడ్డి, బొల్లారం మున్సిపల్ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి, జిన్నారం మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ గోపాలమ్మ, నాయకులు సంపత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజు, చక్రపాణి, భాస్కర్, బషీర్, ఇమ్రాన్, శివానందం ఉన్నారు.