న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా ట్రైన్లను నిలిపేసిన రైల్వే శాఖ ఈ నెల 12 నుంచి ఢిల్లీ నుంచి 15 చోట్లకు స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. ఈ నేపథ్యంలో ఆ ట్రైన్లలో ఇప్పటి వరకు 2,34,400 మంది ప్యాసింజర్లు టికెట్లను బుక్ చేసుకున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) ద్వారా రూ.45.30 కోట్ల రూపాయలు వచ్చాయని ప్రకటించింది. కాగా జూన్ 30 వరకు బుక్ చేసుకున్న అన్ని మామూలు ప్యాసింజర్ రైల్వే టికెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. శ్రామిక్ రైళ్లు, స్పెషల్ ట్రైన్స్ను నడుపుతామని చెప్పింది. అంతే కాకుండా ఈ నెల 13 తర్వాత స్పెషల్ ట్రైన్స్లో టికెట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరు తమ వెళ్లే ప్లేస్కు సంబంధించిన పూర్తి అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రయాణికులను గుర్తించేందుకు ఇది ఉపయోగపతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
2 లక్షల బుకింగ్స్.. రైల్వేకి రూ.45.30 కోట్ల ఆదాయం
- దేశం
- May 14, 2020
లేటెస్ట్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- విద్యుత్శాఖ అలర్ట్