కరోనా సెకండ్వేవ్ విజృంభిస్తుండగా కొవిడ్పేషెంట్ల కోసం దక్షిణ మధ్య రైల్వే ఐసోలేషన్ కోచ్లను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. సమ్మర్ ఎండలను తట్టుకునే విధంగా వీటిని రూపొందించింది. దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో సుమారు 4,000 కొవిడ్రక్షిత కోచ్లు ఏర్పాటు చేశారు. పంజాబ్కు కోచ్లను పంపేందుకు సిద్ధంగా ఉంచారు. ఢిల్లీలోని షాకూర్బస్తీ స్టేషన్ లో 800 బెడ్లతో 50 కోచ్లు, (ఆనంద్విహార్ టెర్మినల్ 400 బెడ్లతో 25 కోచ్లు, మహారాష్ట్ర నందూర్బర్లో 378 బెడ్లతో 21 కోచ్లు, బోపాల్ స్టేషన్వద్ద 640 బెడ్లతో 40 కోచ్లు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వాల అవసరం మేరకు మరిన్ని ఐసోలేషన్కోచ్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
కరోనా పేషెంట్ల కోసం మళ్లీ రైల్వే ఐసోలేషన్ కోచ్ లు
- దేశం
- April 26, 2021
లేటెస్ట్
- RCB vs KKR: నా కలలో కూడా ఆర్సీబీ గెలవకూడదు.. కోహ్లీని గెలికిన గంభీర్
- బెంగళూరులో బాంబు పెట్టింది వీళ్లే.. పట్టిస్తే రూ.10 లక్షల బహుమతి
- పేదలను పట్టించుకోని పాలకులు అవసరమా... ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్
- Aadujeevitham Box Office: ఆడుజీవితం ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్..తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
- కేటీఆర్ బరితెగించి మాట్లాడుతుండు.. చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తది
- సీఎం రేవంత్ కి సిద్దిపేటపై ఇంత పగెందుకు : హరీష్ రావు
- రంగ పంచమి ప్రాముఖ్యత ఏంటి.. ఆరోజు ఏం చేయాలో తెలుసా...
- ఇళ్లల్లో తినేది కంటే.. పారేసేదే ఎక్కువ : రోజూ 100 కోట్ల ప్లేట్ల భోజనం వేస్ట్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
- SRH vs MI: వరుసగా రెండు ఓటములు: పాండ్య భార్యను టార్గెట్ చేసిన నెటిజన్స్
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్