Farmer\'s

2020 పంట నష్టంపై కేసులో తెలంగాణ సర్కార్‌‌‌‌కు సుప్రీం ప్రశ్న

న్యూఢిల్లీ, వెలుగు : 2020 అక్టోబర్‌‌‌‌లో తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మేలు చేసేలా తీసుకున్న చర్యలేంటో చెప

Read More

బర్రెపాలు లీటరుకు రూ.2.71 పైసలు, ఆవుపాలపై రూ.5 పెంపు

హైదరాబాద్‌‌, వెలుగు : రైతుల నుంచి సేకరిస్తున్న పాల ధరలను పెంచుతున్నామని విజయ డెయిరీ ప్రకటించింది. సెప్టెంబరు 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస

Read More

బోర్లకు మీటర్లంటూ కేంద్రాన్ని బద్నాం చేస్తుండు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్ని నెరవేర్చారో బహిరంగసభల్లో కేసీఆర్ స్పష్టం చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆ తర్వాత బీజేపీ,

Read More

తెలంగాణ తరహాలో రైతుల కోసం పోరు

హైదరాబాద్‌‌, వెలుగు : దేశంలోని రైతుల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాడాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్​ అన్నారు. ‘‘తెలంగాణ రా

Read More

మూడేండ్లుగా నష్టపోతున్నాం

మహారాష్ట్రలో రెండోరోజు రైతుల దీక్ష మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్, డౌన్ స్ట్రీం నీ

Read More

తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది

మహారాష్ట్రలోని సిరోంచ తాలూకాలో 30 గ్రామాల రైతులు ఆందోళన  రీ సర్వే, పరిహారానికి డిమాండ్​ మహాదేవపూర్, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జి

Read More

ఆయిల్​పామ్​ మొక్కల కోసం రైతుల ఎదురుచూపు

ఉమ్మడి జిల్లాలో 16 వేల 980 ఎకరాల సాగు లక్ష్యం ఇప్పటివరకు సాగు చేసింది.. వెయ్యి ఎకరాల్లోనే.. మొక్కల పంపిణీలోవిఫలమైన ప్రైవేట్​ ఏజెన్సీ.. 

Read More

లిఫ్టుల డిజైన్ల మార్పు, పంప్ హౌజ్​ల తగ్గింపుతో రైతుల్లో ఆందోళన

మూడు నుంచి రెండుకు తగ్గిన  పంపుహౌజ్​లు బసవేశ్వర పంపుహౌజ్​ ఎత్తు 19.6 మీటర్లు తగ్గించే యోచన కరెంట్​ ఖర్చులు తగ్గించుకునేందుకే అంటున్న ఆఫీసర

Read More

ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు: గోదావరి వరదలతో జిల్లాలోని ఏడు మండలాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. పంట పొలాలు నీట మునగగా, ఇసుక మేటలు వేసి గడ్డి కన్పించడం లేదు

Read More

 కేసీఆర్.. వరి వేస్తే ఉరేనన్న మహానుభావుడు

మక్తల్/నర్వ, వెలుగు: రైతులు వరి వేస్తే ఉరేనన్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల విమర్శించారు. రైతులను రాజులను చేస్తానన్న ఆయన.

Read More

రైతులు, ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య లొల్లి

కొల్లాపూర్​(నాగర్​కర్నూల్​), వెలుగు : అటవీ భూముల్లో దున్నుకుంటున్నారని ఫారెస్ట్​ సిబ్బంది బుధవారం రైతుల పంటలను పీకేశారు. జేసీబీతో గుంతలు తీసి మొక్కలు

Read More

సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి చంద్రశేఖర్ ఫైర్

హైదరాబాద్, వెలుగు : ఉచిత ఎరువులు ఇవ్వ డానికే పుట్టానని చెప్పుకున్న కేసీఆర్.. ఆ హామీ అమలు చేయకుండా రైతులను మోసం చేశాడని మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ అన్నార

Read More

 భూ సమస్యలున్న రైతులకు తప్పని తిప్పలు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. నెల రోజులు దా టినా వాటి సంగతి ప్ర

Read More