Farmer\'s

ఆర్గానిక్ పసుపు సాగుపై రైతులు దృష్టి పెట్టాలె

ఆర్గానిక్ పసుపు సాగుపై రైతులు దృష్టి పెట్టాలన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. స్పైస్ బోర్డు ద్వారా పసుపు అమ్మకాలకు, ఎగుమతులకు రైతులకు పూర్తి సహకారం అంద

Read More

ఈ నియంత ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలె

ప్రజా సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనగాం జిల్లా

Read More

కేసీఆర్ నిర్ణయాలతోనే రైతులకు ఇబ్బందులు

తెలంగాణ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని.. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కారణం సీఎం కేసీఆరేనని అన్నారు. నాలుగు రోజ

Read More

క్రష్షింగ్ ప్రారంభించాలని  చెరుకు రైతుల  ధర్నా

సంగారెడ్డి కలెక్టర్  కార్యాలయం  ముందు  చెరుకు రైతులు  ధర్నా చేశారు. గణపతి  షుగర్ ఫ్యాక్టరీ లో  క్రష్షింగ్ ప్రారంభించాలని

Read More

విత్తనాలియ్యరు.. ఏమెయ్యాల్నో చెప్పరు..

వడ్ల కొనుగోళ్లపై క్లారిటీ ఇవ్వని రాష్ట్ర సర్కారు వరి వద్దని చెప్పుడుకే సర్కారు పరిమితం  పునాస పంటలు వేసుకొమ్మని సూచనలు ఏవి, ఎంత వెయ్యాలో

Read More

పంజాబ్‌‌లో మేలు జరిగేనా?

అగ్రిచట్టాల రద్దుతో బీజేపీ నేతల ఆశలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అగ్రిచట్టాలను రద్దు చేయడంతో పంజాబ్ లో బీజేపీ కోలుకునే చాన్స్ ఉంటుందని, హర్యా

Read More

లీడర్లను, ఓట్లను కొంటవ్​.. వడ్లు కొనవా?

వానాకాలం వడ్లు కొనకుండా యాసంగిపై మాట్లాడుడేంది?: రేవంత్​ కామారెడ్డి , వెలుగు: వానాకాలం వడ్లు కొనకుండా యాసంగిలో పండే వడ్లను కేంద్రం కొంటదా

Read More

రైతుల మీద పెట్టిన కేసులు రద్దు చేస్తం

పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ  చండీగఢ్: వరిగడ్డి కాల్చినందుకు రైతుల మీద ఇప్పటివరకు నమోదైన కేసులన్నీ ఎత్తివేస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటిం

Read More

విశ్లేషణ: మొదాలు వడ్లు కొను.. రాజకీయ డ్రామా ఎన్కశీరి

రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని ఒకసారి, వరి వేస్తే ఉరే అని మరోసారి, కేంద్రం వడ్లు కొంటలేదని ఇంకోసారి.. ఇట్లా పొంతనలేని మాటలతో సీఎం కేసీఆర్ రైతులను

Read More

వడ్లు కొనడం చేతకాక ధర్నాలు చేస్తున్నారు

రైతు సమస్యలపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోరుబాట పట్టారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేదిలేదన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హ

Read More

సర్కారు కొనకపోవడంతో కర్నాటకకు మన వడ్లు

గద్వాల, నారాయణపేట జిల్లాల నుంచి రాయచూర్‌‌‌‌కు వెళ్తున్న రైతులు ఖమ్మంలో ఏపీ వ్యాపారుల కొనుగోళ్లు మన దగ్గర చాలా జిల్లాల్లో ఇం

Read More

పోడు భూములపై హైకోర్టు విచారణ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లో ఉన్న పోడు భూముల పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పోడు భూముల్ని సాగుచేసుకుంటున్న తమకు పట్టాలు జారీ చేయాలని 73 మంది రై

Read More

వడ్లు కొనేటోళ్లు లేక రోడ్లపైనే అన్నదాతలు

ధాన్యం కొనాలంటూ జిల్లాల్లో రైతుల ఆందోళనలు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఎమ్మెల్యే సతీష్ నిలదీత టోకెన్ల కోసం పాలకవీడు అగ్రికల్చర్ ఆఫీసుకు తాళం వే

Read More