Farmer\'s

ప్రజావాణిలో భూ సమస్యలే ఎక్కువ!

కామారెడ్డి , వెలుగు: జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత భూములకు సంబంధించిన అనేక సమస్యలతో సతమతమవుతున్న  రైతులకు ‘ధరణి’ తో మరిన్ని

Read More

రాష్ట్రంలోని రైస్‌‌‌‌ మిల్లులు నడవక 12వ రోజు

ఎక్కడి ధాన్యం అక్కడే మిల్లుల వద్ద వందలాది ధాన్యం లారీలు ఇగ చూస్తూ ఊరుకోమన్న మిల్లర్లు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వార్నింగ్ హైదరాబాద్&

Read More

కేంద్రంపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

కేంద్ర ప్రభుత్వ  చట్టాలపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. రైతు చట్టాలు, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, సీఏఏ, ఎల్పీజీ ధరలతో పాటు అగ్నిపథ్‌

Read More

భూసర్వేలో అవకతవకలంటూ అధికారులను నిలదీసిన రైతులు

భూసర్వేలో అవకతవకలంటూ అధికారులను నిలదీసిన రైతులు చెక్కులు తీసుకునేందుకు నిరాకరణ పుణ్యానికేం ఇస్తలేరన్న  అడిషనల్ కలెక్టర్  బతిమిలాడి

Read More

పెట్టుబడికి రైతన్న తిప్పలు

రైతుబంధు రాలే.. వడ్ల పైసలు పడలే డబ్బుల కోసం ప్రతి రోజూ ఎదురుచూపులే ఇప్పటికే మొదలైన వానాకాలం సీజన్ అదును దాటితే నష్టపోయే అవకాశం బయట అధిక వడ్

Read More

కేసీఆర్ రైతులను మోసం చేశారు

యాసంగిలో వరి వేసుకుంటే ఉరి అని చెప్పి రైతులను సీఎం కేసీఆర్ మోసం చేశారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఫలితంగా తెలంగాణలో 17 లక్షల ఎకరాల

Read More

ఎమ్మెల్యేను అడ్డుకున్నారని రైతులను చితకబాదిన్రు

మబ్బుల 3 గంటలకు పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లి టార్చర్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ చేయించారన్న జేఏసీ తాగి గొడవచేసినందుకే అరెస్ట్ చేశామన్న పోలీసుల

Read More

పత్తి సాగు పెంచుదాం

75 లక్షల ఎకరాల్లో  వేయించేలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు పత్తి, కంది పంటలను ప్రోత్సహించేలా చర్యలు రైతులకు అవగాహన కల్పించాలని ఏఈవోలకు ఆదేశం

Read More

ప్రజల కోసమే అప్పులు

తీసుకున్నవాటిని 30 ఏండ్లపాటు చెల్లిస్తం : ప్లానింగ్​ బోర్డు వైస్​ చైర్మన్​ వినోద్​కుమార్​ కేసీఆర్‌‌ లేకుంటే కరెంట్‌‌ తీగల మీద

Read More

కేరళను తాకిన నైరుతి పవనాలు

భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త వినిపించింది. అనుకున్న తేదీ కంటే రెండు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళ తీరాన్ని తాకాయని ప్రకటించింద

Read More

అమ్మి రెండు నెలలైనా..శనగల పైసలు ఇస్తలేరు

జిల్లాలో  రూ. కోటి బకాయిలు..ఇబ్బంది పడుతున్న రైతులు ఆసిఫాబాద్,వెలుగు: శనగలు అమ్మి 60  రోజులు గడుస్తున్నా.. పైసలు ఇస్తలేరు.

Read More