AP government

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

అమరావతి: ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్​ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకృతి వై

Read More

తిరుపతిలో ప్రపంచ స్థాయి టౌన్ షిప్...డెల్లా గ్రూప్ తో ఏపి ప్రభుత్వం ఒప్పందం..

14 వందల ఎకరాలలో వసుదైక కుటుంబం పేరుతో టౌన్ షిప్... టిటిడి, ఏపి టూరిజం సహకరంతో నిర్మాణం... తిరుపతి ఎయిర్​ పోర్ట్​ సమీపంలో శ్రీకారం.... ఆధ్య

Read More

ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలతో ప్రభుత్వం చర్చలు.. ఆందోళన విరమింపజేసేందుకు చర్యలు..

లారీ ఓనర్స్ తలపెట్టిన బంద్ నివారించేందుకు చర్యలు చేపట్టింది ఏపీ సర్కార్. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆందోళన విరమింపజేసేందుకు చర్యలు చేపట్టింది రవాణాశాఖ. ఈ క

Read More

రూటు మార్చిన ఏపీ!.. పోలవరం– బనకచర్ల స్థానంలో.. పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్ట్

      డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచిన పొరుగు రాష్ట్రం     పీబీ లింక్​లో తొలి రెండు దశలూ సేమ్​  &nbs

Read More

ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు.. 5 రెవెన్యూ డివిజన్లకు గ్రీన్ సిగ్నల్

ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కూటమి సర్కార్

Read More

సోషల్ మీడియాపై ఏపీ సర్కార్ కొత్త వ్యూహం.. లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ..

సోషల్ మీడియాపై కొత్త వ్యూహం రచిస్తోంది ఏపీలోని కూటమి సర్కార్. సోషల్ మీడియా నియంత్రణ కోసం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది ప్ప్రభ

Read More

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. తొమ్మిది మంది IAS అధికారుల బదిలీ

ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి IAS లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇటీవలే సీనియర్ IAS అధికారులు, జిల్లా కలె

Read More

ఏపీలో దసరా సెలవులు మారాయి..

దసరా పండగ వచ్చేస్తోంది.. దేవి నవరాత్రుల కోసం ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. వాడవాడలా దేవి నవరాత్రులు నిర్వహించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. దసరా అంటే

Read More

రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 1.. కూటమి సర్కార్‎పై షర్మిల ఫైర్

అమరావతి: రాష్ట్రంలోని కూటమి సర్కార్‎పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సగటున ప్రతి రైతుకి 2 లక్షల అప్పు ఉందని.. రైతుల ఆత్

Read More

సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగించాలని ఏపీ సర్కార్ నిర్ణయం..

ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి హత్య కేసుపై కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. తన

Read More

ఏపీ చెప్పుచేతల్లోకి కృష్ణా బోర్డు!.. మన కోటా పోస్టులన్నీ దాదాపు ఖాళీ

11 మంది పనిచేయాల్సి ఉన్నా 9 ఖాళీనే డిప్యూటేషన్​పై వెళ్లేందుకు మన అధికారుల అనాసక్తి వాళ్ల స్థానంలోఏపీ అధికారులను నియమించేందుకుబోర్డు ప్రయత్నాలు

Read More

టీటీడీ తీరుతో తెలంగాణ ఆర్టీసీకి నష్టం... దర్శన టికెట్ల రద్దుతో పడిపోయిన ఆదాయం..

ఆర్టీసీ కోటా దర్శన టికెట్ల రద్దుతో పడిపోయిన ఆదాయం అధికారులు ఎంత విజ్ఞప్తి చేసినా స్పందించని టీటీడీ తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఒత్తిడి పెంచాలని ని

Read More

ఏపీలో అంబులెన్స్ కలర్ మారింది : పసుపు, తెలుపు రంగుల్లో కొత్త స్టిక్కర్లు

ఏపీలో అంబులెన్సుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కూటమి సర్కార్. వైసీపీ హయాంలో వేసిన నీలం రంగును తొలగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. త్వరలోనే సాధారణ త

Read More