Central government
ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తం..నిధులివ్వకుంటే బీజేపీని బొందపెడ్తం: సీఎం రేవంత్ రెడ్డి
రేపు ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తం స్పందించకుంటే కేంద్రంపై పోరాడుతం సోనియా, రాహుల్ పై కేసులు పెడితే భయపడం తెలంగాణ ప్రజలం గాంధీ
Read Moreకార్పొరేట్లకు ఊడిగం చేసేలా నూతన లేబర్ కోడ్స్
భారతదేశ కార్మికవర్గం సుదీర్ఘకాలం అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి.. వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ను ఈ నెల
Read Moreఎన్ఈపీతో పేదల చదువులు అడ్డుకునే కుట్ర..ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి
హైదరాబాద్, వెలుగు: నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)తో పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులను అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఎస్
Read Moreరాష్ట్రాభివృద్ధిపై చర్చకు రెడీ : కిషన్ రెడ్డి
సీఎం రేవంత్, కేసీఆర్ రావాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు కేంద్ర
Read Moreమరో పెద్దబ్యాంక్? యూనియన్బ్యాంకులో బ్యాంక్ ఆఫ్ ఇండియా మెర్జ్!
యూనియన్ బ్యాంకులో బ్యాంక్ ఆఫ్ ఇండియా మెర్జ్ అయ్యే అవకాశం అదే జరిగితే రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్&zw
Read Moreతెలంగాణలో డ్యాముల పరిస్థితేంటి..? 15 నెలల్లో స్టడీ చేయండి: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డ్యాముల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021కు అనుగుణంగా కాంప్రిహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ
Read Moreకేంద్రం కోర్టులో శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్.. సెంట్రల్ కేబినెట్ ఆమోదిస్తేనే ప్రాజెక్టు ముందుకు..!
ప్రాజెక్టు వ్యయం రూ.7,700 కోట్లు.. రూ.5 వేల కోట్లకుపైగా భరించాల్సింది కేంద్రమే ప్రాజెక్టులో మూడోవంతు ఖర్
Read Moreఆఫర్లు, డిస్కౌంట్లతో జాగ్రత్త! అంతా డార్క్ ప్యాటర్న్ మాయ.. అంటే..
డార్క్ ప్యాటర్నులతో జాగ్రత్త డ్రిప్ప్రైసింగ్తో కంపెనీల మోసాలు హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదుకు ప్రత్యేక హెల్ప్లైన్
Read Moreబీసీ రిజర్వేషన్లను కేంద్రమే అడ్డుకుంటున్నది: మంత్రి వివేక్ వెంకటస్వామి
రాహుల్కు క్రెడిట్ వస్తదని బీజేపీకి భయం పట్టుకున్నది: మంత్రి వివేక్ వెంకటస్వామి బీసీల
Read Moreఅక్టోబర్ 29న ప్రగతి మీటింగ్.. బనకచర్లపైనా తెలంగాణ అభ్యంతరం తెలిపే అవకాశం
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై ప్రగతి మీటింగ్లో చర్చించనున్నారు. ఈ నె
Read MoreEMailకు ఇండియా గుడ్ బై చెబుతోందా: ప్రధాని మోడీతో సహా 12 లక్షల మెయిల్స్ Zohoకు మార్పు..
భారతదేశ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రధానమంత్రి ఆఫీసు(PMO)తో సహా 12 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగుల ఇమె
Read Moreసమాజంలోని అనేక ప్రశ్నలకు బాలగోపాల్ రచనల్లో సమాధానాలు: మానవ హక్కుల వేదిక
హైదరాబాద్ సిటీ, వెలుగు: మానవ హక్కుల నేత కె. బాలగోపాల్ తన మేధోమథనంతో సమాజంలోని క్లిష్టమైన సమస్యలకు పరిష్కార మార్గాలను వెతికారని మానవ హక్కుల వేదిక ప్రతి
Read Moreమొన్న ఆయిల్ పామ్. నేడు కాటన్.. కేంద్ర ప్రభుత్వ పాలసీలతో రైతులకు గోస
కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించడంతో పత్తికి పడిపోయిన డిమాండ్ ఆర్డర్లు లేక పత్తి రేట్లు తగ్గిస్తున్న వ్యాపారులు కేంద్రం ట్రేడ్ పాలసీత
Read More












