
China
చైనాతో పోలిస్తే మన దేశంలో కరోనా పరిస్థితి మెరుగ్గా ఉంది:ఎయిమ్స్ మాజీ చీఫ్ గులేరియా
న్యూఢిల్లీ : చైనాతో పోలిస్తే మన దేశంలో కరోనా పరిస్థితి మెరుగ్గా ఉందని, మన వ్యాక్సినేషన్ డ్రైవ్ బాగుందని ఎయిమ్స్ మాజీ చీఫ్ డాక్టర్ ర
Read Moreభారత్లోకి కరోనా కొత్త వేరియంట్ BF.7
కరోనా వైరస్ చైనాలో మరోసారి వేగంగా విజృంభిస్తోంది. ఓమిక్రాన్ ఉపరకమైన బీఎఫ్.7 వేరియంట్కు చెందిన మూడు కేసులు తాజాగా నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి
Read Moreకోవిడ్ పై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: చైనా, అమెరికా, తదితర దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఇన్సాకాగ్ నెట్ వర్క్ ద్
Read Moreచైనాలో రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ కేసులు
రోజురోజుకూ పెరుగుతున్న కేసులు రాబోయే 3 నెలల్లో 60% మందికి వైరస్ ప్రముఖ ఎపిడమాలజిస్ట్ ఎరిక్ హెచ్చరిక మరణాలు లక్షల్లోనే ఉంటయ్
Read Moreచైనాలో మరో 3 నెలల్లో 60శాతం మందికి కరోనా
చైనాలో మరోసారి కరోనా కోరలు చాస్తోందా..? మళ్లీ ముప్పు తప్పదా..? అంటే అవుననే అంటున్నారు కొందరు అధికారులు. రాబోయే మూడు నెలల్లో 60 శాతం జనాభా వైరస్ బ
Read Moreచైనాతో లొల్లిపై చర్చకు నో!
ప్రతిపక్షాల విజ్ఞప్తిని తిరస్కరించిన రాజ్యసభ చైర్మన్ న్యూఢిల్లీ: బార్డర్లో చైనాతో జరుగుతున్న వివాదంపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు చేసిన డ
Read Moreఇది మోడీ జమానా బిడ్డా! : చైనాకు సన్యాసుల వార్నింగ్
తవాంగ్: చైనాకు అరుణాల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో ఉన్న మఠ సన్యాసులు వార్నింగ్ ఇచ్చారు. ఇది 1962 కాదని, 202
Read Moreఇంత జరుగుతున్నా చైనాతో వాణిజ్య సంబంధాలెందుకు ? : ఒవైసీ
భారత్ భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదంటూ ప్రధాని మోడీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. డెప్సాంగ్, డ
Read Moreఇండియా బార్డర్లో చైనా డ్రోన్లు, ఫైటర్ జెట్స్
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ వద్ద డిసెంబరు 9న భారత బలగాలతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో బార్డర్ లో చైనా దూకుడు పెంచింది. భారత సరిహ
Read Moreతవాంగ్ ఇష్యూపై చర్చ జరగాల్సిందే : మల్లిఖార్జున ఖర్గే
చైనా ఆక్రమణలపై రాజ్యసభలో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఈ అంశంపై స్పందించిన మల్లిఖార్జున ఖర్గే.. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తోంద
Read Moreడ్రాగన్ దాగుడు మూతలు : మల్లంపల్లి ధూర్జటి
సరిహద్దులో గస్తీ తిరుగుతున్న భారత్-చైనా సైనికుల మధ్య అరుణాచల్ ప్రదేశ్ లో డిసెంబర్ 9న మళ్ళీ ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు దేశాల సైనికులు గాయపడడం ఇది మ
Read Moreచైనా పేరు పలకాలంటే మోడీకి భయం: కాంగ్రెస్
ఆ దేశంతో సంబంధాలు ఉన్నందుకే ప్రస్తావించడం లేదా?: కాంగ్రెస్ దౌసా: ఇండియా–చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలపై పార్లమెంటులో చర్చించకుండా ప్రధా
Read Moreదేశంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించండి: కేజ్రీవాల్
సరిహద్దులో భారత్, చైనా సైనికుల ఘర్షణను ఖండించిన కేజ్రీవాల్ ఢిల్లీ: చైనా ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవ
Read More