China

చైనాతో పోలిస్తే మన దేశంలో కరోనా పరిస్థితి మెరుగ్గా ఉంది:ఎయిమ్స్ మాజీ చీఫ్​ గులేరియా

న్యూఢిల్లీ : చైనాతో పోలిస్తే మన దేశంలో కరోనా పరిస్థితి మెరుగ్గా ఉందని, మన వ్యాక్సినేషన్ డ్రైవ్  బాగుందని ఎయిమ్స్  మాజీ చీఫ్​ డాక్టర్  ర

Read More

భారత్‭లోకి కరోనా కొత్త వేరియంట్ BF.7

కరోనా వైరస్ చైనాలో మరోసారి వేగంగా విజృంభిస్తోంది. ఓమిక్రాన్ ఉపరకమైన బీఎఫ్.7 వేరియంట్‭కు చెందిన మూడు కేసులు తాజాగా నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి

Read More

కోవిడ్ పై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం  

న్యూఢిల్లీ: చైనా, అమెరికా, తదితర దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఇన్సాకాగ్ నెట్ వర్క్ ద్

Read More

చైనాలో రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ కేసులు

 రోజురోజుకూ పెరుగుతున్న కేసులు రాబోయే 3 నెలల్లో 60% మందికి వైరస్​ ప్రముఖ ఎపిడమాలజిస్ట్​ ఎరిక్​ హెచ్చరిక మరణాలు లక్షల్లోనే ఉంటయ్  

Read More

చైనాలో మరో 3 నెలల్లో 60శాతం మందికి కరోనా

చైనాలో మరోసారి కరోనా కోరలు చాస్తోందా..? మళ్లీ ముప్పు తప్పదా..? అంటే అవుననే అంటున్నారు కొందరు అధికారులు. రాబోయే మూడు నెలల్లో 60 శాతం జనాభా వైరస్ బ

Read More

చైనాతో లొల్లిపై చర్చకు నో!

ప్రతిపక్షాల విజ్ఞప్తిని తిరస్కరించిన రాజ్యసభ చైర్మన్ న్యూఢిల్లీ: బార్డర్‌‌లో చైనాతో జరుగుతున్న వివాదంపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు చేసిన డ

Read More

ఇది మోడీ జమానా బిడ్డా! : చైనాకు సన్యాసుల వార్నింగ్‌

తవాంగ్‌: చైనాకు అరుణాల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌‌లో ఉన్న మఠ సన్యాసులు వార్నింగ్‌ ఇచ్చారు. ఇది 1962 కాదని, 202

Read More

ఇంత జరుగుతున్నా చైనాతో వాణిజ్య సంబంధాలెందుకు ? : ఒవైసీ

భారత్ భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదంటూ  ప్రధాని మోడీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మజ్లిస్​ చీఫ్​ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. డెప్సాంగ్, డ

Read More

ఇండియా బార్డర్లో చైనా డ్రోన్లు, ఫైటర్​ జెట్స్​

అరుణాచల్​ ప్రదేశ్​ లోని తవాంగ్​ సెక్టార్​ వద్ద డిసెంబరు 9న భారత బలగాలతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో బార్డర్​ లో  చైనా దూకుడు పెంచింది.  భారత సరిహ

Read More

తవాంగ్ ఇష్యూపై చర్చ జరగాల్సిందే : మల్లిఖార్జున ఖర్గే

చైనా ఆక్రమణలపై రాజ్యసభలో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఈ అంశంపై స్పందించిన మల్లిఖార్జున ఖర్గే.. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తోంద

Read More

డ్రాగన్ దాగుడు మూతలు : మల్లంపల్లి ధూర్జటి

సరిహద్దులో గస్తీ తిరుగుతున్న భారత్-చైనా సైనికుల మధ్య అరుణాచల్ ప్రదేశ్ లో డిసెంబర్ 9న మళ్ళీ  ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు దేశాల సైనికులు గాయపడడం ఇది మ

Read More

చైనా పేరు పలకాలంటే మోడీకి భయం: కాంగ్రెస్

ఆ దేశంతో సంబంధాలు ఉన్నందుకే ప్రస్తావించడం లేదా?: కాంగ్రెస్ దౌసా: ఇండియా–చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలపై పార్లమెంటులో చర్చించకుండా ప్రధా

Read More

దేశంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించండి: కేజ్రీవాల్

సరిహద్దులో భారత్, చైనా సైనికుల ఘర్షణను ఖండించిన కేజ్రీవాల్ ఢిల్లీ: చైనా ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవ

Read More