KRMB

ఏపీకి 5.5 టీఎంసీలు..తెలంగాణకు 8.5 టీఎంసీలు

నాగార్జునసాగర్ నుంచి తాగునీటికి కేటాయింపులు   కేఆర్ఎంబీ మీటింగ్​లో నిర్ణయం  మినిమం​ డ్రా లెవెల్​తో సంబంధం లేకుండా నీటిని తీసుకునేందుక

Read More

టెలిమెట్రీ ఫేజ్​2 ఏర్పాటుకు నిధులివ్వండి

 తెలంగాణ, ఏపీలకు కేఆర్ఎంబీ లేఖ హైదరాబాద్​, వెలుగు :  టెలిమెట్రీ సిస్టమ్​ఫేజ్ 2 అమలుకు నిధులు విడుదల చేయాల్సిందిగా తెలంగాణ, ఏపీలను కే

Read More

కేఆర్​ఎంబీ త్రిసభ్య కమిటీ

 మీటింగ్​ వాయిదా 12న జరగనున్న సమావేశం హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్​మేనేజ్ మెంట్​బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ మీటింగ్​వాయిదా పడి

Read More

నాగార్జున సాగర్ లో 12 టీఎంసీల నీళ్లు ఇవ్వండి.. తెలంగాణ డిమాండ్

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి కొరత ఏర్పడిన తరుణంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 11.769 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని తెలంగాణ కోరుతున్నది. క్యారీ

Read More

ఇవాళ కేఆర్ఎంబీ మీటింగ్ లేనట్టే!

హైదరాబాద్, వెలుగు :  తాగునీటి సరఫరాపై కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహించాలనుకున్న త్రీ మెంబర్ కమిటీ సమావేశం వాయిదా పడనున్నది.

Read More

ఏప్రిల్ 4న కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ

నీటి కొరత నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం మార్చి నెలాఖరు దాకా వాడుకున్న నీటిపై లెక్క ఇవ్వాలని ఆదేశం హైదరాబాద్, వెలుగు: తెలుగు ర

Read More

తాగునీటి విడుదలకు అనుమతివ్వండి, కేఆర్‌‌ఎంబీకి ఏపీ వినతి

హైదరాబాద్, వెలుగు: తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి 5500 క్యూసెక్కుల  నీటిని విడుదల చేసుకునేందుకు అనుమతివ్వాలని కృష్ణా రివర్

Read More

క్యారీ ఓవర్​ నీళ్లు ఇవ్వలేం.. ఇప్పటికే వాటాను మించి వాడుకున్నరు: కేఆర్ఎంబీ

   రాష్ట్ర సర్కారుకు బోర్డు మెంబర్​ సెక్రటరీ లేఖ     35 టీఎంసీలకే అనుమతి ఉన్నా 39.7 టీంఎసీలు వాడారు     

Read More

శ్రీశైలం నీళ్లన్నీ ఏపీ తోడేస్తున్నది

కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ  తాగునీటి పేరుతో సాగుకు మళ్లిస్తున్నది  ఇప్పటికే 51 టీఎంసీలు అదనంగా తీసుకుంది తాగునీటి కోసం తెలంగ

Read More

జీఆర్ఎంబీ మీటింగ్​కు ఏపీ డుమ్మా .. మార్చి 1కి సమావేశం వాయిదా

 హైదరాబాద్, వెలుగు : గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (జీఆర్ఎంబీ) మీటింగ్​కు ఆంధ్రప్రదేశ్​ డుమ్మా కొట్టింది. తమ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం

Read More

నాగార్జున సాగర్ డ్యామ్ మరమ్మతులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యామ్ మరమ్మతులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.ఈ మేరకు ఫిబ్రవరి16న తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్యామ్ మరమ్మతులపై అభ

Read More

విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై ఏపీ పిటిషన్‌‌‌‌పై.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

ఏప్రిల్ 30న వాదనలు వింటామన్న కోర్టు  న్యూఢిల్లీ, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని విద్యుత్‌‌&zwn

Read More

కృష్ణా కొత్త ట్రిబ్యునల్ పై సుప్రీంలో ఏపీ పిటిషన్

కృష్ణా జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని  కేంద్రం రిలీజ్ చేసిన గెజిట్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ పిటిషన్

Read More