
KRMB
నీళ్ల దోపిడీకి స్కెచ్ వేసిన ఏపీ.. బనకచర్లపై నోరెత్తని బీజేపీ..
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా బీజేపీ రాష్ట్ర నాయకులు మౌనంగా ఉంటున్నారు. కేంద్ర సర్కార్ అండతో ఏపీ గోదావరి–బనకచర్ల (
Read Moreకోటా అయిపోయినా ఏపీకి ఇంకా నీళ్లు.. 4 టీఎంసీలు కేటాయించిన కృష్ణా బోర్డు
తాగునీటి అవసరాల పేరిట మళ్లీ అలకేషన్ సాగర్ కుడి కాల్వ నుంచి 5,500 క్యూసెక్కుల చొప్పున డ్రా చేసుకునేందుకు అవకాశం తెలంగాణకు 10.26 టీఎంసీలు కేటాయి
Read Moreతెలంగాణపై జీఆర్ఎంబీ పెత్తనం!.. మహిళా ఉద్యోగులే టార్గెట్గా వేధింపులు
మన అధికారులకు హక్కులే లేవన్నట్టుగా వ్యవహారం ఈఎన్సీ స్థాయి అధికారి మాటకూ విలువివ్వని బోర్డు మెంబర్ సెక్రటరీ అళగేశన్ ఉద్యోగుల డిప్యూటేషన్ మన
Read Moreఇవాళ కృష్ణా బోర్డు త్రీమెంబర్ కమిటీ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ ఏ
Read Moreసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించం
ప్రాజెక్టులను అడిగే హక్కు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేదు బోర్డు కౌంటర్ అఫిడవిట్పై సుప్రీంకోర్టులో మన అధికారుల రిజాయిండర్ నీట
Read Moreజలదోపిడీకి ఏపీ మరో స్కెచ్!..తాగునీళ్ల పేరుతో ఇంకో 10 టీఎంసీలకు ఇండెంట్
తాగునీళ్ల పేరుతో ఇంకో 10 టీఎంసీలకు ఇండెంట్ సాగర్ కుడి కాల్వ నుంచి తీసుకెళ్తామని బోర్డుకు లేఖ ఇప్పటికే కోటాకు మించి నీటిని ఎత్తుకెళ్లిన
Read Moreఏపీ ఎత్తుకెళ్లిన నీళ్లు 716 టీఎంసీలు.. ఈ వాటర్ ఇయర్లో ఏకంగా 72.20% తరలింపు
మన వాటా మనకు దక్కకుండా, తాగునీటి అవసరాలకూ ఉంచకుండా శ్రీశైలం, సాగర్ ఖాళీ మనం వాడుకున్నది 275 టీఎంసీలే.. అంటే 27.80 శాతమే 50:50 వాటా ప్రకార
Read Moreఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు నష్టం : మాజీ మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి, వెలుగు: ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తన ఇంటిలో మీడియాతో
Read Moreజలహారతి కార్పొరేషన్ జీవోను రద్దు చేయండి..కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా జీవోలు ఇవ్వరాదని వెల్లడి హైదరాబాద్, వెలుగు: ఏపీ అక్రమంగా చేపడుతున్న గోదావరి బనకచర్ల (జీబీ) లింక
Read Moreఏపీ నీటి దోపిడిని అడ్డుకోండి..కృష్ణా బోర్టుకు తెలంగాణ లేఖ
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మరిన్ని నీళ్లు దోచుకునేందుకు ఏపీ లైన్ క్లియర్ చేసుకుంటున్నది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ కెపాసిటీని ల
Read Moreసాగర్ డ్యామ్ భద్రతపై గందరగోళం
తాజాగా ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తెలంగాణ సీఆర్పీఎఫ్ దళాలు ఏపీ సీఆర్పీఎఫ్ బలగాల పర్యవేక్షణలోకి డ్యామ్ పూర్తి భద్రత మన రాష్ట్రా
Read Moreబనకచర్ల సీక్రెట్.. జీబీ లింక్తో తెలంగాణకు ముంపు ముప్పు
హైదరాబాద్, వెలుగు: గోదావరి-–బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టు గురించి గోదావరి రివర్ మేనేజ్మెంట్బోర్డు (జీఆర్ ఎంబీ)కు ముందే తెలిసినా ఎందుకు సీక్ర
Read Moreబనకచర్లపై ఎందుకంత సీక్రెట్!.. మీకు ముందే తెలిసినా మాకెందుకు చెప్పలేదు?
జీఆర్ఎంబీపై తెలంగాణ ఆగ్రహం కేంద్ర జలశక్తి శాఖ నోటీసులు ఇచ్చినా చెప్పరా? అని ఫైర్ అన్ని వివరాలు చెప్పాల్సిన అవసరం లేదన్న బోర్డు మెంబర్ స
Read More