
new Delhi
మెడికల్ కౌన్సెలింగ్ మార్పులకు ఎంసీసీ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు: మెడికల్ కౌన్సెలింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తూ నేషనల్ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్ ఇండియా కోటా,
Read Moreకాళేశ్వరం భూనిర్వాసితుల కేసులో సర్కారుకు సుప్రీం ఆర్డర్
న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చ
Read Moreదేశంలో దంచి కొడ్తున్న వానలు
ముంబై/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, గోవా, తెలంగాణ, ఏపీలో భారీ వర్షా
Read Moreకొడుకును సీఎం చేయడానికే కేంద్రంపై విమర్శలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టారని, వాటికి వేరే పెట్టుకొని ప్రజలను మోసం చేశారని సీఎం కేసీఆర్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపిం
Read Moreదేశంలోని బీజేపీ ఎంపీలకు పార్టీ నాయకత్వం పిలుపు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నందున దేశంలోని బీజేపీ ఎంపీలందరూ జూలై 16లోగా ఢిల్లీకి రావాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. జూలై 18వరకు ఢిల్లీలోనే ఉం
Read Moreపోలీసుల కస్టడీలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అమృత్సర్ కోర్టులో హాజరుపర్చిన పంజాబ్ పోలీసులు అమృత్సర్: గ్యాంగ్ స్టర్ రానా కండోవాలియా హత్య కేసులో గ్యాంగ్ స్
Read Moreదేశ రాజధానిలో ఘనంగా బోనాలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని తెలంగాణ భవన్ లో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మవ
Read Moreఇయ్యాల, రేపు ఢిల్లీలో బోనాల పండుగ
న్యూఢిల్లీ, వెలుగు: పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో బోనాల ఉత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. రె
Read Moreటైమ్స్ బెస్ట్ విద్యా కేంద్రంగా ఉస్మానియా
హైదరాబాద్: విద్యా రంగంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించిన ఉస్మానియా యూనివర్శిటీకి మరో గుర్తింపు లభించింది. 2022 విద్యాసంవత్సరానికి గాను దేశంలో అత్యుత్తమ
Read Moreఢిల్లీలో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే ఢిల్లీ మహానగరంలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం పడుతోం
Read Moreచైర్మన్ పదవికి ముఖేశ్అంబానీ రాజీనామా
జేపీఎల్ చైర్మన్గా మాత్రం కొనసాగింపు న్యూఢిల్లీ: మనదేశంలోనే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ రిలయన్స్లో భారీ మార్పు జరిగింది. రిలయన్స్ చైర్మన్ మ
Read Moreరాష్ట్రపతి విందుకు హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ విషయాన్ని ఉత్తమ్ ట్విట్టర్ లో పంచుకున్న
Read More3 లోక్ సభ, 7 అసెంబ్లీ బైపోల్స్ ఫలితాలివే
3 లోక్ సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో మళ్లీ వైఎస్
Read More