
new Delhi
ప్రాబ్లమ్ ఉందని ఫిర్యాదు చేస్తే ఖాతా ఖాళీ.. రూ.1.60 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
బషీర్ బాగ్, వెలుగు: బ్యాంక్ యాప్లో ప్రాబ్లమ్ ఉందని ఆన్లైన్లో ఫిర్యాదు చేసిన వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.67 లక్షలు కొట్టేశారు.
Read Moreభరతమాత ముద్దుబిడ్డల్లో మన్మోహన్ సింగ్ ఒకరు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి దౌపది ముర్మూ స్పందిస్తూ.." విద్యను, పరిపాలనను సమానం
Read Moreఓటింగ్ శాతంపై ఆ పోలిక సరికాదు.. కాంగ్రెస్ సందేహాలకు ఈసీ రిప్లై
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల లిస్టులోకి ఎవరినీ ఏకపక్షంగా చేర్చడం గాని, తొలగించడం గాని చేయలేదని ఎలక్షన్ కమిషన్(ఈసీ) వెల్లడిం
Read MoreNHRC చైర్పర్సన్ నియామకంలో నిబంధనలు పాటించలే: ఖర్గే
న్యూఢిల్లీ: నేషనల్హ్యూమన్రైట్స్ కమిషన్(ఎన్ హెచ్ఆర్సీ) చైర్పర్సన్ నియామకంలో కేంద్రం నిబంధనలు పాటించలేదని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎన్&lr
Read More2040 నాటికి మనోళ్లు చంద్రుడిపై దిగుతరు
న్యూఢిల్లీ: 2040 నాటికి చంద్రుడిపై ఆస్ట్రోనాట్ను దించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్
Read Moreఅండర్–19 విమెన్స్ టీ20 వరల్డ్ కప్కు మన త్రిష, ధృతి
న్యూఢిల్లీ: తెలంగాణ యంగ్ క్రికెటర్లు గొంగడి త్రిష, కేసరి ధృతి ప్రతిష్టాత్మక అండర్&zw
Read Moreఏడాదిన్నరలో 10 లక్షల జాబ్లు ఇచ్చినం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఏడాదిన్నరలో 10 లక్షల పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ చరిత్రలో ఇది పెద్ద రికార్డ్ అని తెలి
Read Moreబెయిల్ ఇవ్వలేం.. ఖేడ్కర్కు తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ పూజా ఖేడ్కర్కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.
Read Moreదేశ నిర్మాణంలో పీవీ సేవలు మరవలేం: ఏఐసీసీ చీఫ్ ఖర్గే
న్యూఢిల్లీ, వెలుగు: దేశ నిర్మాణంలో మాజీ ప్రధాని పీవీ నరహింహారావు సేవలు మరవలేనివని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొనియాడారు. సోమవారం పీవీ వర్ధంతి స
Read Moreజాబ్ అప్లికేషన్లపైనా 18% జీఎస్టీ సిగ్గుచేటు: కేంద్రంపై ప్రియాంక ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని కేంద్రంలోని మోదీ సర్కార్.. జాబ్ అప్లికేషన్ పత్రాలపైనా జీఎస్టీ వసూలు చేస్తున్నదని ఏఐసీసీ ప్రధాన కార్య
Read Moreడేటా లేకుండా కాల్స్, ఎస్ఎంఎస్లతోనూ రీఛార్జ్ ప్లాన్లు
కచ్చితంగా అందుబాటులో ఉంచాలన్న ట్రాయ్ న్యూఢిల్లీ: ఇంటర్నెట్ డేటాను వాడని కస్టమర్ల కోసం ఎస్ఎంఎస్లు, వా
Read More3 పెండ్లిళ్లు.. 1.25 కోట్లు వసూలు.. పోలీసులకు చిక్కిన ‘దోపిడీ వధువు’
న్యూ ఢిల్లీ: పెండ్లి పేరుతో ఓ మహిళ దశాబ్దకాలంలో ముగ్గురు బిజినెస్మెన్లకు కుచ్చుటోపీ పెట్టింది. పెండ్లి చేసుకొని కొద్దిరోజులు కాపురం చేసి.. ఆపై వారిపై
Read More‘నో డిటెన్షన్ పాలసీ’ రద్దు.. 5, 8 క్లాసుల్లో ఫెయిలైతే మళ్లీ చదవాల్సిందే
5, 8 క్లాసుల్లో ఫెయిలైతే మళ్లీ చదవాల్సిందే రీఎగ్జామ్లో పాసైతేనే పైతరగతులకు ప్రమోట్ నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసిన కేంద్రం కేంద్రం పర
Read More