new Delhi
జస్బీర్ సింగ్ ఫోన్లో 150 పాక్ కాంటాక్టులు .. పోలీసులకు వెల్లడించిన నిందితుడు
పాక్ ఇంటెలిజెన్స్ అధికారికి ల్యాప్టాప్ కూడా ఇచ్చిండు న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్ జస్బీర్
Read Moreబిహార్ ఎన్నికలపై బీజేపీ కుట్ర .. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణ
మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గెలిచారు బిహార్లోనూ అట్లనే గెలవాలని ప్రయత్నిస్తున్నరని ఫైర్ మ్యాచ్–ఫిక్సింగ్ ఎన్నికల
Read Moreలడఖ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: యూనియన్ టెరిటరీ లడఖ్లో 85 శాతం ఉద్యోగాలను స్థానికులకు కేంద్ర ప్రభుత్వం రిజర్వు చేసింది. అలాగే లడఖ్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌ
Read Moreజూన్ 6న జమ్మూకాశ్మీర్కు మోడీ.. పహల్గాం దాడి తర్వాత తొలి పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఈ నెల 6న జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. ఏప్రిల్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ఇక్కడికి వస్తున్నారు.
Read Moreఆపరేషన్ సిందూర్పై పార్లమెంట్లో చర్చిద్దాం: ప్రధాని మోదీకి ప్రతిపక్షాల లేఖ
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్పై పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇండియా కూట
Read Moreయుద్ధంలో నష్టం ముఖ్యం కాదు.. ఫలితమే ఇంపార్టెంట్: CDS చౌహాన్
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్పై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (జూన్ 3) పూణేలోని సావిత్రిబాయి
Read Moreఅంతర్జాతీయ వేడుకలకు తెలంగాణ గమ్యస్థానంగా మారింది
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో 11వ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించి
Read Moreదరిద్రం లాటరీ రూపంలో తగలడం అంటే ఇదే: రూ.30 కోట్లతో ప్రియురాలు జంప్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?
ఒట్టావా: అదృష్టం తలుపుతట్టే లోపే.. దరిద్రం ఊరంతా తిరిగి వచ్చిన చందంగా మారింది ఓ వ్యక్తి పరిస్థితి. లాటరీలో ఊహించని విధంగా రూ.30 కోట్ల జాక్ పాట్ తగిలిం
Read MoreIPL 2025: ఈ సారి IPL టైటిల్ ఆ జట్టుదే.. టోర్నీ విజేత ఎవరో జోస్యం చెప్పిన వార్నర్..!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లాస్ట్ స్టేజ్కు చేరుకుంది. ఈ సీజన్లో మరో రెండు మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్వాలిఫయర్ 1లో ప
Read Moreమా సైన్యం మేల్కొనేలోపే భారత ఆర్మీ దాడి చేసింది : షెహబాజ్ షరీఫ్
న్యూఢిల్లీ: తమ సైన్యం మేల్కొనేలోపే భారత ఆర్మీ తమపై అటాక్ చేసిందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. కీలకమైన ఆర్మీ స్థావరాలపై బ్ర
Read Moreఢిల్లీలో కుండపోత... 6 గంటల్లో 8 సెంటీమీటర్ల వర్షం
నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు కేరళ, యూపీ, ఉత్తరాఖండ్
Read Moreఢిల్లీలో నీటి సంక్షోభం.. సీఎం రేఖా గుప్తాకు అతిశీ లేఖ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని ప్రతిపక్ష నాయకురాలు అతిశీ తెలిపారు. ఈ అత్యవసర సమస్యను చర్చించడానికి వెంటనే సమ
Read Moreమళ్లీ కరోనా కలకలం.. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో కొత్త కేసులు
న్యూఢిల్లీ: పోయిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ వచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో గత కొద్ది రోజుల్లో నమోదైన కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కేరళ, కర
Read More












