new Delhi

జస్బీర్ సింగ్ ఫోన్​లో 150 పాక్ కాంటాక్టులు .. పోలీసులకు వెల్లడించిన నిందితుడు

పాక్ ఇంటెలిజెన్స్ అధికారికి ల్యాప్​టాప్  కూడా ఇచ్చిండు న్యూఢిల్లీ: పాకిస్తాన్ కు గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్  జస్బీర్  

Read More

బిహార్ ఎన్నికలపై బీజేపీ కుట్ర .. లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణ

మహారాష్ట్ర ఎన్నికల్లో  మ్యాచ్​ ఫిక్సింగ్​ చేసి గెలిచారు బిహార్​లోనూ అట్లనే గెలవాలని ప్రయత్నిస్తున్నరని ఫైర్ మ్యాచ్–ఫిక్సింగ్ ఎన్నికల

Read More

లడఖ్‎ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: యూనియన్ టెరిటరీ లడఖ్‎లో 85 శాతం ఉద్యోగాలను స్థానికులకు కేంద్ర ప్రభుత్వం రిజర్వు చేసింది. అలాగే లడఖ్ అటానమస్  హిల్ డెవలప్ మెంట్ కౌ

Read More

జూన్ 6న జమ్మూకాశ్మీర్‎కు మోడీ.. పహల్గాం దాడి తర్వాత తొలి పర్యటన

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఈ నెల 6న జమ్మూ కాశ్మీర్‎లో పర్యటించనున్నారు. ఏప్రిల్‎లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ఇక్కడికి వస్తున్నారు.

Read More

ఆపరేషన్ సిందూర్‎పై పార్లమెంట్‎లో చర్చిద్దాం: ప్రధాని మోదీకి ప్రతిపక్షాల లేఖ

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌‌పై పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇండియా కూట

Read More

యుద్ధంలో నష్టం ముఖ్యం కాదు.. ఫలితమే ఇంపార్టెంట్: CDS చౌహాన్

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‎పై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (జూన్ 3) పూణేలోని సావిత్రిబాయి

Read More

అంతర్జాతీయ వేడుకలకు తెలంగాణ గమ్యస్థానంగా మారింది

తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో 11వ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించి

Read More

దరిద్రం లాటరీ రూపంలో తగలడం అంటే ఇదే: రూ.30 కోట్లతో ప్రియురాలు జంప్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

ఒట్టావా: అదృష్టం తలుపుతట్టే లోపే.. దరిద్రం ఊరంతా తిరిగి వచ్చిన చందంగా మారింది ఓ వ్యక్తి పరిస్థితి. లాటరీలో ఊహించని విధంగా రూ.30 కోట్ల జాక్ పాట్ తగిలిం

Read More

IPL 2025: ఈ సారి IPL టైటిల్ ఆ జట్టుదే.. టోర్నీ విజేత ఎవరో జోస్యం చెప్పిన వార్నర్..!

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లాస్ట్ స్టేజ్‎కు చేరుకుంది. ఈ సీజన్‎లో మరో రెండు మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్వాలిఫయర్ 1లో ప

Read More

మా సైన్యం మేల్కొనేలోపే భారత ఆర్మీ దాడి చేసింది : షెహబాజ్ షరీఫ్​

న్యూఢిల్లీ: తమ సైన్యం మేల్కొనేలోపే భారత ఆర్మీ తమపై అటాక్ చేసిందని పాకిస్తాన్  ప్రధాని షెహబాజ్  షరీఫ్​ తెలిపారు. కీలకమైన ఆర్మీ స్థావరాలపై బ్ర

Read More

ఢిల్లీలో కుండపోత... 6 గంటల్లో 8 సెంటీమీటర్ల వర్షం

  నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు కేరళ, యూపీ, ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

ఢిల్లీలో నీటి సంక్షోభం.. సీఎం రేఖా గుప్తాకు అతిశీ లేఖ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని ప్రతిపక్ష నాయకురాలు అతిశీ తెలిపారు. ఈ అత్యవసర సమస్యను చర్చించడానికి వెంటనే సమ

Read More

మళ్లీ కరోనా కలకలం.. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో కొత్త కేసులు

న్యూఢిల్లీ: పోయిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ వచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో గత కొద్ది రోజుల్లో నమోదైన కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కేరళ, కర

Read More