new Delhi
రైతులు కీలక ప్రకటన.. ఢిల్లీ చలో మార్చ్ వాయిదా
ఫిబ్రవరి 29 వరకు డిల్లీ చలో పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు రైతులు శుక్రవారం ప్రకటించారు.నిరసనలో ఉన్న రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన కొ
Read Moreఢిల్లీ లిక్కర్ స్కామ్..కవితకు సీబీఐ నోటీసులు
ఈ నెల 26న ఎంక్వైరీకి హాజరుకావాలని సమన్లు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సీబీఐ సుప్రీంలో పిటిషన్ ఉందంటూ ఇన్నాళ్లు ఈడీ విచారణకు కవిత గైర్హాజరు
Read Moreకిషన్ రెడ్డీ.. టచ్ చేసి చూడు .. నామరూపాల్లేకుండా చేస్తం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని పడగొడ్తమన్నట్టుగా కిషన్ రెడ్డి మ
Read MoreFarmers Protest: ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్
న్యూఢిల్లీ: కేంద్రంతో చర్చలు విఫలం కావడంతో బుధవారం (ఫిబ్రవరి 21) ఢిల్లీ ఛలో మార్చ్ ను రైతులు తిరిగి ప్రారంభించారు. దీంతో ఢిల్లీ -ఎన్ సీఆర్ లో వాహనాల ర
Read Moreఆర్ఆర్ఆర్ సౌత్కు గ్రీన్ సిగ్నల్..
ఆర్ఆర్ఆర్ భూసేకరణ వేగవంతం చేయాలని గడ్కరీ సూచన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ హైదరాబాద్ – విజయవాడ హైవేను ఆరు లేన్లుగా
Read Moreకేంద్ర ప్రతిపాదనలు రైతులకు మేలు చేసేలా లేవు: రైతు సంఘం నేతలు
పంటల కనీస మద్దతు ధర చట్టబద్దతపై వెనక్కి తగ్గని రైతులు ఢిల్లీలో శాంతియుత ఆందోళన నిర్వహిస్తాం కేంద్రంలో రైతు సంఘం నేతల చర్చలు విఫలం.. ఫి
Read Moreబ్యాలెట్ పేపర్లపై ఆ గుర్తు ఎందుకు వేశారు?: సుప్రీంకోర్టు
రిటర్నింగ్ ఆఫీసర్ను ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి చండీగఢ్ మేయర్ ఎన్నికల వివాదంపై సుప్రీంలో విచారణ ఆర్వో, బీజేపీ నేత అనిల్మసీహ్ను స్వయంగా
Read Moreకేసీఆర్ను బీజేపీ కాపాడాలని చూస్తోంది : నారాయణ
బీఆర్ఎస్తో సయోధ్య వల్లే కవిత అరెస్ట్ కాలే న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరి గిన అ
Read Moreటికెట్ కన్ఫర్మ్ అయితేనే డబ్బు చెల్లింపు
ఐఆర్సీటీసీ యాప్లో కొత్త ఫీచర్ న్యూఢిల్లీ : ఇక నుంచి ఐఆర్సీటీసీ యాప్/వెబ్సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నాక కన్ఫర్మేషన్
Read Moreఇండియన్లకు తైవాన్లో ఉద్యోగాలు
న్యూఢిల్లీ : వలస కార్మికులను పంపించడానికి మనదేశం తైవాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. తైవాన్లో పనిచేయడానికి కార్మికులకు శిక్షణ ఇస్తామని తెలిపింది. త
Read Moreఇండియాలోనే ఐపీఎల్ 17 సీజన్ : అరుణ్ సింగ్ ధుమాల్
న్యూఢిల్లీ : ఈ ఏడాది లోక్సభ ఎలక్షన్స్ ఉన్నప్పటికీ ఐపీఎల్ 17వ సీజన్ ఇండియాలోనే జరుగుతుందని ఐపీఎల్
Read Moreరాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సోనియా గాంధీ
కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ ధాఖలు చేశారు. జైపూర్ లోని అసెంబ్లీలో నామినేషన్ వేయగా ఆమె వెంట రాహుల్ గాం
Read Moreఅసాంఘిక శక్తులు చేరినయ్ జాగ్రత్త! : అర్జున్ ముండా
న్యూఢిల్లీ: రైతుల డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా చెప్పారు. చర్చించి పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్
Read More