
new Delhi
అవినీతి, అబద్ధాల పాలనకు చరమగీతం .. ఢిల్లీలో వికాస్, విజన్, విశ్వాస్ విజయం: ప్రధాని మోదీ
అవినీతి వ్యతిరేక ఆప్..అదే అవినీతిలో కూరుకుపోయింది కాంగ్రెస్ మళ్లీ ఖాతా తెరువలే ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని వెల్ల
Read Moreకేసీఆర్ మళ్లీ సీఎం అయితడు: కేటీఆర్
మబ్బులను చీల్చుకొని మన చంద్రుడు వస్తడు: కేటీఆర్ సూర్యుడి లెక్కనే కేసీఆర్ మబ్బుల చాటున ఉన్నడు.. ఆయన మళ్లీ సీఎం అయితడు: కేటీఆర్ ఐరన్ లెగ్ రేవం
Read Moreవెనుకబడిన జిల్లాలకు నిధులివ్వండి.. మంత్రి నిర్మలా సీతారామన్కు భట్టి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ఆర్థిక శాఖల మంత్రి నిర్మలా సీతారామన్&zw
Read More487 మందితో అమెరికా నుంచి మరో విమానం: సంకెళ్లు వేయకుండా పంపాలని ఇండియా రిక్వెస్ట్
అక్రమ వలసదారులపై వేట ముమ్మరం చేసింది అమెరికా. దేశ వ్యాప్తంగా 44 వేల మంది ఉద్యోగులు.. వలసదారులను వెతికి మరీ పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో 487 మంది
Read Moreవాక్ స్వాతంత్య్రాన్ని అణిచివేశారు.. కాంగ్రెస్పై ప్రధాని మోడీ ఫైర్
న్యూఢిల్లీ: దేశంలో ఎమర్జెన్సీ విధించి కాంగ్రెస్పార్టీ ప్రజల వాక్స్వాతంత్ర్యాన్ని అణచివేసిందని ప్రధాని మోదీ అన్నారు. దేవ్ఆనంద్సహా పలువురు నటులు, కళ
Read Moreయూజీసీ కొత్త రూల్స్తో విద్యార్థులకు నష్టం: కేటీఆర్
రాష్ట్రాల హక్కులను హరించకుండా నిబంధనలు రూపొందించండి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కేటీఆర్ విజ్ఞప్తి మిడ్ మానేరు మీదుగా &n
Read Moreకొత్త ఫార్మాట్లో పరీక్షా పే చర్చ
న్యూఢిల్లీ: పరీక్షలపై స్టూడెంట్లలో భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఏటా పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ న
Read Moreడిపోర్టేషన్పై లోక్ సభలో లొల్లి.. అమెరికా తీరుపై ప్రతిపక్షాల ఫైర్
న్యూఢిల్లీ: అమెరికా నుంచి ఇండియన్ల డిపోర్టేషన్ ఇష్యూపై లోక్ సభ దద్ధరిల్లింది. ఇండియన్ల తరలింపులో అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ ప్రతిపక్ష
Read More2027లో చంద్రయాన్-4: సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్
న్యూఢిల్లీ: వచ్చే రెండేండ్లలో భారత్ 3 ప్రతిష్టాత్మక మిషన్లను చేపడుతుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2027లో చంద్ర
Read Moreబహిష్కరణ కొత్తేమీ కాదు.. సంకెళ్లు వేయకుండా సంప్రదింపులు జరుపుతున్నాం: మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ: అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారుల బహిష్కరణ కొత్తేమీ కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఇది కొన్నేండ్లుగా సాగుతున్నదని
Read Moreదేశవ్యాప్తంగా కులగణన చేయాలి: MP ఆర్.కృష్ణయ్య
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి పార్లమెంట్లో వె
Read Moreరాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన భారత క్రికెట్ దిగ్గజం
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురువారం( ఫిబ్రవరి 06) రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. భార్య అంజలి, కుమార్తె సారా టెండూల్కర్తో కలిసి
Read Moreఢిల్లీలో కాంగ్రెస్కుపట్టం కట్టండి : పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. సోమవారం ఢిల్ల
Read More