new Delhi
ప్రధాని మోదీని కలిసిన నితీష్ కుమార్
బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. బీహార్లో ఎన్డీఏతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్ర
Read Moreవిజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్ కి ఫిర్యాదు చేసిన మాణిక్కం ఠాకూర్
వైసీసీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్ కి ఫిర్యాదు చేశారు ఏపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ . ఫిబ్రవరి 05వ తేదీన రాజ్యసభలో తన
Read Moreకేజ్రీవాల్కు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నోటీసులు
ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశం ఢిల్లీ సీఎం ఇంటి వద్ద 5 గంటల పాటు హైడ్రామా న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం
Read Moreఅద్వానీ నేషనల్ హీరో .. ప్రముఖుల హర్షం
న్యూఢిల్లీ: ఎల్ కే అద్వానీకి భారత రత్న ప్రకటించడం పట్ల కేంద్ర మంత్రులు, బీజేపీ సహా వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆ
Read Moreతగ్గిన ఎస్బీఐ ప్రాఫిట్ .. రూ.1,18,193 కోట్లకు ఆదాయం
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నికర లాభం డిసెంబర్ క్వార్టర్&zw
Read Moreపూనమ్ చావు డ్రామా.. బతికే ఉన్నానని ఇన్స్టాలో వీడియో
ఇదేం పిచ్చి పనంటూ నెటిజన్ల మండిపాటు తాను బతికే ఉన్నానని వెల్లడి ముంబై : మోడల్, నటి పూనమ్ పాండే చావు డ్రామా ఆడింది. సర్
Read Moreఎల్కే అద్వానీకి భారతరత్న.. ప్రధాని మోదీ వెల్లడి
ట్విట్టర్లో ప్రధాని మోదీ వెల్లడి దేశాన్ని ఐక్యం చేసిన నాయకుడు అద్వానీ దేశ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో కీలకం ప్రజాస్వామ్య రక్షణకు అలుపెర
Read Moreకేజ్రీవాల్ పై రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఫిర్యాదు
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఐదు సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజర
Read MoreRam Gopal Varma: ఎవరూ మిమ్మల్ని ప్రశ్నించలేరు..పూనమ్ పాండేపై వర్మ రియాక్షన్
బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే(Poonam Pandey)..అంతేకాదు వివాదాస్పద నటి పూనం పాండే గురించి శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో వీపరీతంగా వినిపిస్తోంది.పూనం పాం
Read Moreచావుతో గేమ్సా : పూనం పాండే బతికే ఉంది.. చచ్చిపోలేదు
వివాదాస్పద నటి పూనం పాండే బతికే ఉంది.. చచ్చిపోలేదు.. అంతా నాటకం అంటూ వీడియో రిలీజ్ చేసింది. సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కోసం చావు డ్రామా ఆడినట్
Read Moreఢిల్లీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆర్కేపురంలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు స్కూ
Read Moreమిషన్ కర్మయోగికి రూ.86 కోట్లు
న్యూఢిల్లీ: పర్సనల్ మినిస్ట్రీకి బడ్జెట్ లో రూ.312 కోట్లు కేటాయించారు. ఇందులో ట్రైనింగ్ డివిజన్ కు రూ.105.31 కోట్లు, ట్రైనింగ్ స్కీమ్స్ కోసం రూ.120.56
Read Moreగ్రామీణాభివృద్ధికి నిధులు 12% పెంపు : నిర్మల
రూ. 1.77 లక్షల కోట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ లో గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులు 12% పెరిగాయి. పోయిన ఆర్థిక సం
Read More