
TRS
రేపు టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం
హైదరాబాద్: టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళవారం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ధ
Read Moreరెండేండ్లుగా బాత్రూంలోనే ఉంటున్న కుటుంబానికి నీడ దొరికింది
పెండ్లయిన కొన్నేళ్లకు భర్త చనిపోయాడు. ఉంటున్న పూరిల్లు కూడా కొన్నాళ్లకు కూలిపోయింది. ఎటు పోవాలో తెలియక పంచాయతీ కమిటీ హాలులో ఆ కుటుంబం తలదాచుకుంటే కొన్
Read Moreహుజురాబాద్ అందరికీ దిక్సూచి
హనుమకొండ: స్వతంత్ర్య భారత దేశ చరిత్రలో హుజూరాబాద్ లాంటి ఎన్నికను ఇంతవరకు ఎవరూ చూడలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాబోయే కాలంలో ఇలాంటిది ఎ
Read Moreఇక నుంచి ప్రతి ఏటా జాతీయ గిరిజన దినోత్సవం
స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా గిరిజనులకు సరైన గుర్తింపు లభించడం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్&lr
Read Moreవడ్లు కొనడం చేతకాక ధర్నాలు చేస్తున్నారు
రైతు సమస్యలపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోరుబాట పట్టారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేదిలేదన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హ
Read Moreఅన్నదాత ఉసురు ఉట్టిగా పోదు
వడ్లు కొనాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి డిమాండ్ హైదరాబాద్: తాము కష్టం చేసి దేశానికి అన్నం పెట్టే రైతులను గోస పెట్టినవాళ్లు
Read MoreTRS అంటే తెలంగాణ రైతు సమితి
ఇక నుంచి TRS అంటే తెలంగాణ రైతు సమితి అన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్లలో జరిగిన రైతు ధర్నాలో కేటీఆర్ మాట్లాడారు. ఏడున్నరేళ్లలో మళ్లీ తాము ఎందుక
Read Moreటీఆర్ఎస్, బీజేపీల దొంగ నాటకాన్ని ప్రజలు గమనిస్తున్రు
వడ్ల కొనుగోళ్లపై టీఆర్ఎస్,బీజేపీ తీరును తప్పుబట్టారు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వరి రైతుల గురించి టీఆర్ఎస్,బీజేపీల దొంగ నాటకాన్ని ప్రజలం
Read More12న ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు టీఆర్ఎస్ ఏర్పాట్లు
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్: తెలంగాణ రైతుల నుంచి ధాన్యాన్ని కొనడానికి కేంద్రం నిరాకరిస్తున్నందుకు నిరసనగా ఈనెల 12న TRS ఆధ్వర్యంలో
Read Moreఈటల గెలుపులో అసలు నీతి ఉందా?
హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నికలో జయభేరి మోగించిన బీజేపీ నేత ఈటల రాజేందర్ది అసలు గెలుపే కాదన్నారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సి
Read Moreవానర సైన్యాన్ని మించిపోయారు
హైదరాబాద్: కోతులు ప్రత్యక్షంగా పంటలను తింటున్నాయన్నాయి కానీ.. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరోక్షంగా ప్రజలను తింటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ
Read MoreTRS విజయ గర్జన సభ మళ్లీ వాయిదా
TRS విజయ గర్జన సభ మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 29న వరంగల్ లో TRS విజయ గర్జన సభ ను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల షెడ
Read Moreఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ధర్నాలు
కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శుక్రవారం రోజు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ ధర్నాలు కొనసాగుతా
Read More