TRS

రైతుల కోసం టీఆర్ఎస్ లీడర్‎షిప్ తీసుకుంటుంది

తెలంగాణలో పండే వడ్లు కొంటారా కొనరా అని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ దేశాన్ని నడపడంలో అన్ని పార్టీలు దారుణంగా విఫలమయ్యాయని ఆయ

Read More

ఒకరిపై ఒకరు విమర్శలు ఆపి.. వడ్లు కొనుర్రి

హైదరాబాద్: వడ్లు కొనుగోలు చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు ఆ పార్టీ నేతలు, కార

Read More

అవన్నీ పెద్ద కులాల చుట్టే తిరుగుతున్నయ్

బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎప్పుడో బానిసత్వంలోకి నెట్టబడ్డారని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల్లో పెద్ద కులాల

Read More

ధాన్యం కొనేదాకా కొట్లాడుతూనే ఉంటాం

నీటి పన్ను వసూలు చేయకుండా.. నీళ్లు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘రైతుల వద్దకు వెళ్లినప్పుడు వారడి

Read More

రైతుల కోసం ఎంతకైనా తెగిస్తాం

కేంద్రం వడ్లు కొనకపోతే బీజేపీ వెంటాడుతాం.. వేటాడుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. వడ్లు కొనకపోతే వదిలేది లేదని ఆయన అన్నారు. ‘టీఆర్ఎస్ వేట ప్రారం

Read More

నవంబర్ 18న టీఆర్ఎస్ మహాధర్నా

ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరి అవలంభిస్తోందని సీఎం కేస

Read More

బండి సంజయ్ టూర్‌‌ లో మరోసారి ఉద్రిక్తత

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల పర్యటన ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. రెండో రోజు టీఆర్ఎస్, బీజేపీ నేతలు దాడులు చేసుకున్నారు. సూర్యాపే

Read More

రైతులతో పెట్టుకున్న కాంగ్రేస్, టీడీపీ చరిత్ర బీజేపీ తెలుసుకోవాలి

తెలంగాణలో పశ్చిమ బెంగాల్ వాతావరణం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలోని టీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసులో ఆయన

Read More

రేపు టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం

హైదరాబాద్: టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళవారం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ధ

Read More

రెండేండ్లుగా బాత్రూంలోనే ఉంటున్న కుటుంబానికి నీడ దొరికింది

పెండ్లయిన కొన్నేళ్లకు భర్త చనిపోయాడు. ఉంటున్న పూరిల్లు కూడా కొన్నాళ్లకు కూలిపోయింది. ఎటు పోవాలో తెలియక పంచాయతీ కమిటీ హాలులో ఆ కుటుంబం తలదాచుకుంటే కొన్

Read More

హుజురాబాద్ అందరికీ దిక్సూచి

హనుమకొండ: స్వతంత్ర్య భారత దేశ చరిత్రలో హుజూరాబాద్ లాంటి ఎన్నికను ఇంతవరకు ఎవరూ చూడలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాబోయే కాలంలో ఇలాంటిది ఎ

Read More

ఇక నుంచి ప్రతి ఏటా జాతీయ గిరిజన దినోత్సవం

స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా గిరిజనులకు సరైన గుర్తింపు లభించడం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్&lr

Read More

వడ్లు కొనడం చేతకాక ధర్నాలు చేస్తున్నారు

రైతు సమస్యలపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోరుబాట పట్టారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేదిలేదన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హ

Read More