
TRS
మీ వల్లే చట్టాలు రద్దైతే.. వడ్లన్నీ కేంద్రం కొనేలా చెయ్యండి
రైతు చట్టాలను కేంద్రం వెనుకకు తీసుకోవడం మా విజయమని చెప్పుకుంటున్న కేసీఆర్.. వీలైతే వడ్లన్నీ కేంద్రం కొనేలా చేయాలని వైఎస్ షర్మిల అన్నారు. తాము ధర్నా చే
Read Moreమరో పదేళ్లు కుటుంబపాలన సాగించాలనేదే కేసీఆర్ పన్నాగం
ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటి ధర్నాలు ఓ రాజకీయ డ్రామా అని బీఎస్పీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మరో పదేళ్లు కుటుంబపాలన సాగి
Read Moreకమీషన్లు కావాలంటే చందాలేసి ఇస్తాం.. రైతులని ఇబ్బంది పెట్టొద్దు
కేంద్రంపై నెపం వేసి రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నాడని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆమె మ
Read Moreహుజురాబాద్ ఫలితాన్ని డైవర్ట్ చేయడానికే కేసీఆర్ డ్రామాలు
తెలంగాణలో ధాన్యం తడిచి రైతుల కళ్లల్లో కన్నీరే మిగిలిందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతులు చనిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకునీరేత్త
Read Moreదేశ రైంతాంగానికి దిశానిర్దేశం చేసే సత్తా కేసీఆర్కు ఉంది
దేశ రైతులను కాపాడేది కేసీఆర్ మాత్రమేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ నల్గొండ పోయే విషయం.. జిల్లా మంత్రినైన తనకే తెలియదని.. అటువంటిది కేసీఆ
Read Moreరైతుల కోసం టీఆర్ఎస్ లీడర్షిప్ తీసుకుంటుంది
తెలంగాణలో పండే వడ్లు కొంటారా కొనరా అని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ దేశాన్ని నడపడంలో అన్ని పార్టీలు దారుణంగా విఫలమయ్యాయని ఆయ
Read Moreఒకరిపై ఒకరు విమర్శలు ఆపి.. వడ్లు కొనుర్రి
హైదరాబాద్: వడ్లు కొనుగోలు చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు ఆ పార్టీ నేతలు, కార
Read Moreఅవన్నీ పెద్ద కులాల చుట్టే తిరుగుతున్నయ్
బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎప్పుడో బానిసత్వంలోకి నెట్టబడ్డారని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల్లో పెద్ద కులాల
Read Moreధాన్యం కొనేదాకా కొట్లాడుతూనే ఉంటాం
నీటి పన్ను వసూలు చేయకుండా.. నీళ్లు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘రైతుల వద్దకు వెళ్లినప్పుడు వారడి
Read Moreరైతుల కోసం ఎంతకైనా తెగిస్తాం
కేంద్రం వడ్లు కొనకపోతే బీజేపీ వెంటాడుతాం.. వేటాడుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. వడ్లు కొనకపోతే వదిలేది లేదని ఆయన అన్నారు. ‘టీఆర్ఎస్ వేట ప్రారం
Read Moreనవంబర్ 18న టీఆర్ఎస్ మహాధర్నా
ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరి అవలంభిస్తోందని సీఎం కేస
Read Moreబండి సంజయ్ టూర్ లో మరోసారి ఉద్రిక్తత
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల పర్యటన ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. రెండో రోజు టీఆర్ఎస్, బీజేపీ నేతలు దాడులు చేసుకున్నారు. సూర్యాపే
Read Moreరైతులతో పెట్టుకున్న కాంగ్రేస్, టీడీపీ చరిత్ర బీజేపీ తెలుసుకోవాలి
తెలంగాణలో పశ్చిమ బెంగాల్ వాతావరణం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలోని టీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసులో ఆయన
Read More