TRS

కరీంనగర్ లో రెండు స్థానాలు టీఆర్ఎస్ సొంతం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థులు భాను ప్రసాద్ కు 500 ఓట్లు రాగా.. ఎల్. రమణకు 45

Read More

మూడు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం

ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ రావు విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థికి 486 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 239 ఓట్లు పోలయ్యాయ

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ షురూ..

రాష్ట్రంలో 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మరో 2, 3 గంటల్లో ఫలితా

Read More

నాతో పార్టీలో చేరినంత మాత్రాన టికెట్ గ్యారెంటీ లేదు

బీజేపీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. పార్టీలో చేరి పనిచేయని నేతలను సహించేది లేదని హెచ్చరించారు. తన ద్వారా పార్టీలోకి

Read More

కేంద్రాన్ని ప్రశ్నించలేని బీజేపీ ఏంపీలు..ఉన్నా లేకున్నా ఒక్కటే

రైతులతో  పెట్టుకున్న చంద్రబాబుకి  ఏ గతి పట్టిందో  బీజేపీ  ప్రభుత్వానికి అదే గతి పడుతుందన్నారు  MLA జీవన్ రెడ్డి.  ఎంపీ అ

Read More

కేసీఆర్, కేటీఆర్ భాష మార్చుకోవాలి

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ,కాంగ్రెస్ కలిసి పోటీచేసే అవకాశముందని.. ఇద్దరి మధ్య ఒప్పందం కూడా జరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర  అధ్యక్షులు బండి సంజ

Read More

986 ఓట్లకు ఒక్క ఓటు తగ్గినా.. క్రమశిక్షణ తగ్గినట్టే

కరీంనగర్ లో 986ఓట్లకు ఒక్క ఓటు తగ్గినా.. తమ క్రమశిక్షణ తగ్గినట్టే అన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఏన్నిక ఏకపక్షమే అన్నారు. ఎన్నిక ఏకగ్రీవం కాకూడదనే కళ్ల

Read More

విత్తనాల కొరతతో రైతుల అవస్థలు

టీఆర్ఎస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. పంటలు వేయాలన్నా, చేతికొచ్చిన పంట అమ్ముకోవాలన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసారి యాసంగిలో వరి వేయొద్దని అన

Read More

సింగరేణి గనులను ప్రైవేటు కానియ్యం

ఎంపీలు రంజిత్‌ రెడ్డి, వెంకటేశ్ హైదరాబాద్‌, వెలుగు: సింగరేణి బొగ్గు గనులతో పాటు దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకి

Read More

టీఆర్ఎస్ సర్కారుపై మరోసారి ఈసీ ఆగ్రహం

ఈసీ అంటే లెక్క లేదా? ఇష్టానికి కోడ్​ ఉల్లంఘనలా? ఎంపీపీ, జడ్పీలకు ఫండ్స్ పై రిపోర్టు ఇవ్వాలని ఆదేశం ఎన్నికల కోడ్ విధిగా పాటించాలని లేఖ లేదంట

Read More

డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల పచ్చని కుటుంబాలు కుప్పకూలిపోయాయి

డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలకు కారణమవుతున్న వారిపట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం పనికిరావని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. ప్రమాదాలు జరి

Read More

హుజురాబాద్ తీర్పును జీర్ణించుకోలేక కేసీఆర్ అలా మాట్లాడుతున్నడు

కేంద్రంపై నిందలు వేస్తూ పబ్బం గడుపుతున్న కేసీర్ కు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ లీడర్ డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్య

Read More

టీఆర్ఎస్ కో, కేసీఆర్ కో మేం భయపడం

ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రచారం కోసమే టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారన్నారు. హుజురా

Read More