TRS
పీయూశ్ గోయల్ తో టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రుల భేటీ
ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ తో టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు సమావేశమయ్యారు. పార్లమెంటులోని మంత్రి చాంబర్ లో నేతలు సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై
Read Moreఈ నేలల్లో వరి తప్ప ఇంకేం పండదని తెలియదా?
సదాశివ నగర్: టీఆర్ఎస్ ఎవరి మీద చావు డప్పు కొడుతోందని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం రైతులను బలి చేస్తున్న
Read Moreబీజేపీ ప్రభుత్వం పేదవారికి అన్నం పెట్టలేకపోతోంది
మహబూబాబాద్: రైతుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న అనుచిత, వ్యతిరేఖ వైఖరిని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మ
Read Moreరైతు సమస్యల్ని దారి మళ్లించే కుట్ర
సీఎం కేసీఆర్.. రైతుల సమస్యలు పరిష్కరించకుండా కేంద్రసర్కార్ పై నిరసనలకు దిగుతామనడం దారుణమన్నారు బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. రాష్ట్రంలో
Read Moreదళిత బంధు అర్హుల బాధ్యత ఎమ్మెల్యేలదే..
ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు: కేసీఆర్ అర్హులను గుర్తించే బాధ్యత ఎమ్మెల్యేలదే స్కీం కోసం వచ్చే బడ్జెట్లో రూ. 30 వేల కోట్లు కేటాయిస్తం బీజేపీని
Read Moreపనికి రాని భవనాల కోసం నిధులు వృధా: వివేక్
కేసీఆర్ ది కుటుంబ, నియంతృత్వ పాలన అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. కేసీఆర్ అబద్ధాల చెప్పె మోసగాడని ఆయన విమర్శించా
Read Moreటీఆర్ఎస్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు సంతృప్తిగా లేరు
మీట్ ది ప్రెస్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమయం వచ్చినప్పుడు బయటకు వస్తరు దళితబంధు ఇంకా ఎందుకిస్తలేడని ప్రశ్న హైదరాబాద్, వెల
Read More137 ప్రశ్నలడిగితే.. 23 అప్రూవల్..!
నామ్కే వాస్తేగా కౌన్సిల్ నిర్వహణకు బల్దియా ప్లాన్ 56 మంది సభ్యులున్న టీఆర్ఎస్కు ఆరు ప్రశ్నలకు ఓకే ! మిత్రపక్షమైన ఎంఐఎంకు నో చాన్స్ హై
Read Moreసర్కార్ తీరుపై రూలింగ్ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీల ఫైర్
ప్రత్యామ్నాయ పంటలకు సీడ్ దొరకట్లే చెరువుల్లో చేపలు వేస్తలేరు అక్రమంగా మట్టి, ఇసుక రవాణా స్కూళ్లకు టీచర్లు టైంకి వస్తలేరు హనుమకొండ జడ్పీ మీ
Read More17న కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ సమావేశం
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ సమావేశం ఈనెల 17వ తేదీన ఎల్లుండి శుక్రవారం జరగనుంది. తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక
Read Moreటీఆర్ఎస్ మీటింగ్ కు వెళ్తూ ప్రమాదం.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
హుజురాబాద్ ఎన్నికల సమయంలో TRS మీటింగ్ కు వెళ్తూ ప్రమాదానికి గురై చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆరింటికి ఆరు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే 5 ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికలు జరిగితే.. ఆదిలాబాద్,
Read Moreకాంగ్రెస్ పార్టీ డబ్బుతో ఓటర్లను కొనాలనుకుంది
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆరుకు ఆరు స్థానాల్లో గెలుపొందడంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర
Read More












