న్యూఢిల్లీ: డీటీహెచ్ కంపెనీ టాటా స్కై 18 ఏళ్ల తర్వాత తన బ్రాండ్ పేరును మార్చుకుంది. టాటా గ్రూప్– వాల్ట్ డిస్నీకి చెందిన ఈ జాయింట్ వెంచర్ కంపెనీ తన బ్రాండ్ను టాటా ప్లేగా మార్చింది. మొదట్లో డీటీహెచ్ కంపెనీగా ఎంటర్ అయినప్పటికీ ప్రస్తుతం ఫైబర్–టూ–హోమ్ బ్రాడ్బ్యాండ్, ఓటీటీ సర్వీస్లను ఆఫర్ చేస్తున్న (బింజ్) బిజినెస్లలోకి ఎంటర్ అయ్యింది. దేశంలో 1.9 కోట్ల మంది యాక్టివ్ కస్టమర్ల ఉన్నారని కంపెనీ చెబుతోంది. ‘డీటీహెచ్ కంపెనీగా స్టార్టయినప్పటికీ, ప్రస్తుతం కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా ఎదిగాం’ అని టాటా ప్లే సీఈఓ, ఎండీ హరిత్ నాగ్పాల్ అన్నారు. తమ బిజినెస్లలో డీటీహెచ్ అతిపెద్ద సెగ్మెంట్గా కొనసాగుతుందని, అలానే ఓటీటీ బిజినెస్పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నామని చెప్పారు.
18 ఏళ్ల తర్వాత పేరు మార్చుకున్న టాటా స్కై
- బిజినెస్
- January 27, 2022
లేటెస్ట్
- హామీలను అమలు చేయకుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం: శ్రీధర్ బాబు
- కేసీఆర్ కు మతి భ్రమించింది..రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తడో తెల్వదు : బండి సంజయ్
- బీజేపీ చేతిలో కేసీఆర్ ఓడిపోలేదా : కిషన్ రెడ్డి
- దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి: మంత్రి సీతక్క
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయితడు .. ఆ అర్హత ఆయనకుంది : ఉత్తమ్కుమార్రెడ్డి
- Family Star OTT: మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- తెలంగాణలో మే 24 నుండి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- టిప్పర్ నడుపుతూ వెళ్లి నామినేషన్.. బాబుకు డ్రైవర్ వీరాంజనేయులు కౌంటర్..
- కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఆన్లైన్ సేవలపై RBI ఆంక్షలు
- T20 World Cup 2024: పాండ్యకు ఝలక్: టీ20 వరల్డ్ కప్కు జట్టును ప్రకటించిన పఠాన్
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- పవన్ కల్యాణ్ ఆస్తులు..రూ.114.76 కోట్లు..అప్పులు రూ.64 కోట్లు