తెలంగాణం
పింఛన్ సొమ్ము రూ. 5 లక్షలు మాయం.. జనగామ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
ఇద్దరు పోస్టల్ సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం పోలీసు స్టేషన్ కు చేరిన పంచాయితీ జనగామ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన బచ్చన్నపే
Read Moreమల్లన్న గండి కుడికాల్వ నుంచి నీటి విడుదల
స్టేషన్ ఘన్పూర్, వెలుగు : మల్లన్న గండి రిజర్వాయర్ కుడి కాల్వ నుంచి బుధవారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Read Moreఓర్వలేకనే కేసీఆర్పై కాంగ్రెస్, బీజేపీ అక్రమ కేసులు: కేటీఆర్
సిద్దిపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ పచ్చబడుతుంటే.. కొంతమంది కళ్లు ఎర్రబడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేశ చర
Read Moreవిద్యార్థి దశ నుండే సైబర్ నేరాలపై అవగాహన :సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ
జగిత్యాల టౌన్/హుజూరాబాద్, వెలుగు: విద్యార్థి దశ నుండే సైబర్ నేరాల నివారణపై అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ సూచించారు. బ
Read Moreప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల హియరింగ్ పూర్తి
వివరాలు, అఫిడవిట్ సేకరించిన ఫీ రెగ్యులేటరీ కమిటీ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలతో తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ
Read Moreప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందజేస్తాం : ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి
హాలియా, వెలుగు: ప్రతి పేదవాడికి కొత్త రేషన్ కార్డును అందజేస్తామని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొ
Read Moreజంతువులకూ ఎమోషన్స్ ఉంటయ్ : గొల్లనపల్లి ప్రసాద్
7న యానిమల్ రైట్స్ మార్చ్ గాంధీ దర్శన్ ఎగ్జిబిషన్ సొసైటీ డైరెక్టర్ గొల్లనపల్లి ప్రసాద్ బషీర్బాగ్, వెలుగు: మనుషులవలే జంతువులకూ భావోద్వేగాల
Read Moreవ్యవసాయం, పరిశ్రమ రంగాలకు ప్రాధాన్యం : హనుమంత రావు
కలెక్టర్ హనుమంత రావు యాదాద్రి, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, పరిశ్రమలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తున్
Read Moreయూరియా వచ్చేసింది.. జిల్లాకు చేరుకున్న 500 టన్నుల యూరియా
షాపులకు వంద టన్నులు, పీఏసీఎస్లకు 400 టన్నుల పంపిణీ యాదాద్రి, వెలుగు: యూరియా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తు
Read Moreగిగ్ ప్లాట్ ఫామ్ వర్కర్లకు ఈశ్రామ్ సెంటర్ షురూ
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఏర్పాటు హైదరాబాద్, వెలుగు: ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈశ్రామ్ నమోదు కేంద్రం బుధవారం స్ట
Read Moreటీచర్లు నూతన విద్యా విధానంపై దృష్టిపెట్టాలి : ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి
నస్పూర్, వెలుగు: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టీచర్లు నూతన విద్యావిధానంపై దృష్టిపెట్టాలని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్రెడ్డి సూచించారు.
Read Moreమద్దూరులో కోతుల కలకలం..రెండు రోజుల్లో ముగ్గురిపై దాడి
మద్దూరు, వెలుగు: మద్దూరు పట్టణంలో ఇటీవల కోతుల బెడద ఎక్కువైంది. అడవుల్లో పండ్లు, ఆహారం దొరుకుతున్నా ప్రజలపై దాడులు చేస్తున్నాయి. బుధవారం పట్టణానికి చెం
Read Moreఇందిరమ్మ ఇండ్లకు ఇసుక అందించాలి : టీజీఎండీసీ ఎండీ భవేశ్ మిశ్రా
శాంతినగర్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సకాలంలో ఇసుక అందించాలని, ఇసుక రవాణా, తరలింపులో ఎలాంటి సమస్యలు రానివ్వమని టీజీఎండీసీ ఎండీ భవేశ్
Read More












