తెలంగాణం
చదువుకుంటేనే మంచి భవిష్యత్తు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: చదువుకుంటేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. బుధవారం నాగర్ కర్నూ
Read Moreవిదేశాల్లో స్టడీ టూర్లకు సర్కార్ టీచర్లు!
నాలుగు దేశాలకు 4 టీమ్లను పంపించే యోచన ఎడ్యుకేషన్లో క్వాలిటీ పెంచేందుకు వినూత్న ఆలోచన సర్కారుకు ప్రతిపాదనలు పంపిన విద్య
Read Moreఆరోగ్య తెలంగాణగా మార్చడానికి కృషి
పాలమూరు, వెలుగు: రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా అభివృద్ధి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల
Read Moreమమ్మల్ని విమర్శిస్తే నీ చరిత్ర బయటపెడతాం
మాజీ ఎమ్మెల్యేపై ఎమ్మెల్సీ కూచుకుళ్ల ఫైర్ నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ‘మమ్మల్ని విమర్శిస్తే నీ చరిత్ర బయటపెడతాను’ అని ఎమ్మెల్సీ కూ
Read Moreవిద్యా ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
లింగాల, వెలుగు: విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, విద్యా ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. బుధవ
Read Moreతండ్రి మృతి, దొరకని పిల్లల ఆచూకీ
కల్వకుర్తి, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ సమీపంలో ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగుంట్ల పాలెం మండలం బోయలపల్లి గ్రామాని
Read Moreపాలమూరు అభివృద్ధిలో జగదీశ్వర్ రెడ్డి పాత్ర కీలకం : ఎంపీ మల్లు రవి
పాలమూరు, వెలుగు: పాలమూరు అభివృద్ధికి కృషి చేసిన వారిలో స్వర్గీయ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తెల
Read Moreపంట నష్టం అంచనాలు వేగంగా పూర్తి చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ టేక్మాల్, మెదక్ టౌన్, అల్లాదుర్గం, వెలుగు: మెదక్ జిల్లాలో భారీ వర్షాలు, వరదల వల్ల పంటలకు నష్టానికి సంబంధించి
Read Moreకాంగ్రెస్ కుట్రలను ప్రజా కోర్టులోనే తేల్చుకుంటాం
దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి దుబ్బాక, వెలుగు: తెలంగాణ ప్రజల కరువును పారదోలిన కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజా క
Read Moreపండగే పండగ:దసరా సెలవులు ఇచ్చింది13 రోజులే.. వచ్చింది మాత్రం 15 రోజులు
హైదరాబాద్: తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించింది రాష్ట్రప్రభుత్వం..రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు 13రోజుల దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది
Read Moreగీతంలో బీ ఫార్మసీ సీట్లు పెంచేందుకు పీసీఐ గ్రీన్ సిగ్నల్
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్యూనివర్సిటీలో బీ ఫార్మసీ సీట్లను పెంచుకోవడానికి ఫార్మసీ క
Read Moreఆర్థిక నైపుణ్యం లక్ష్యంగా ఆర్బీఐ చర్యలు
ఆర్థిక అక్షరాస్యతతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్ గజ్వేల్/సిద్దిపేట రూరల్, వెలుగు: గ్రామీణ ప్రజలు ఆ
Read More160 మందికి రేషన్ కార్డులు అందజేత : అంజయ్య
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య రాయికోడ్, వెలుగు: అర్హులైన వారందరికీ కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజ
Read More












