
తెలంగాణం
తెలంగాణ రైజింగ్ కొత్త లోగో విడుదల
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్ కొత్త లోగోను ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో ఉన్న లోగోలో 2047ను యాడ్ చేసింది. లోగో కింది భా
Read Moreరాజ్భవన్ స్కూల్లో మరిన్ని అడ్మిషన్లు కల్పిస్తాం: కలెక్టర్ అనుదీప్
అదనపు క్లాస్ రూమ్స్ నిర్మాణానికి ప్రపోజల్స్ పంపాలి హైదరాబాద్ సిటీ, వెలుగు: రాజ్ భవన్ మోడల్స్కూల్లో మరింత మంది స్టూడెంట్లకు అడ్మిషన్లు కల్ప
Read Moreకాంగ్రెస్లో ఐదు కమిటీలు .. ప్రకటించిన హైకమాండ్ ..22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ
అడ్వైజరీ, డిసిప్లీనరీ, డీలిమిటేషన్, సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీలు కూడా.. నేడో, రేపో పీసీసీ కొత్త కార్యవర్గం ప్రకటించే చాన్స
Read Moreవడ్లు దింపుకోని మిల్లర్లు .. ఇబ్బందుల్లో రైతులు
అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల తిప్పలు పేరుకుపోయిన దొడ్డు వడ్లు, తూకం వేయాలన్నా, లారీ పెట్టాలన్నా చేతులు తడపాల్సిందే
Read Moreజూరాల గేట్లు ఓపెన్...18 ఏండ్ల తర్వాత మే నెలలో ప్రాజెక్టుకు వరద
భారీ వర్షాలతో ఎగువ నుంచి 99వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో 10 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లను విడుదల చేస్తున్న ఆఫీసర్లు గద్వాల, వెలుగు: ప్రియదర్శిని జ
Read Moreఇందిరమ్మ ఇండ్లు కట్టేందుకు ఉచితంగా ఇసుక సప్లై : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయడంపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు మంత్రుల అభినందన తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ఎంపీ రఘురాంరెడ్డి జ
Read Moreఅల్వాలలో రోటవేటర్లో పడి బాలుడు మృతి
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాలలో ఘటన దుబ్బాక, వెలుగు: ట్రాక్టర్ రోటవేటర్లో పడి ఐదేండ్ల బాలుడు చనిపోయాడు. స్థానికులు, పోలీసులు తెలి
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 
Read Moreఎస్టీపీలను ప్రారంభానికి సిద్ధం చేయండి... అధికారులను ఆదేశించిన ఎండీ అశోక్ రెడ్డి
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ లో కొనసాగుతున్న ఎస్టీపీల పనుల్లో వేగం పెంచి తుదిదశలో ఉన్న వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని వాటర్బోర్డు ఎండీ అశోక్ ర
Read Moreమావోయిస్టు ఏరియా కమిటీ మెంబర్ హిడ్మా అరెస్ట్
భద్రాచలం, వెలుగు: మావోయిస్టు ఏరియా కమిటీ మెంబర్ కుంజాం హిడ్మా అలియాస్ మోహన్ను గురువారం ఒడిశాలోని కోరాపూట్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇత
Read Moreఉమ్మడి మెదక్ జిల్లాలో ఆలయాలు 36.. ఈవోలు ఆరుగురు
దేవాలయాలకు రెగ్యులర్ ఈవోలు లేక అవస్థలు అందరూ ఇన్ చార్జి ఈవోలే 36 పోస్టుల్లో 30 ఖాళీయే సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆలయాలకు
Read Moreగుండాల గ్రామంలో నీటి గుంతలో పడి.. ఇద్దరు చిన్నారులు దుర్మరణం
వికారాబాద్ జిల్లా గుండాల గ్రామంలో విషాదం పరిగి, వెలుగు: కాళ్లకు అంటిన బురదను కడుక్కుందామని వెళ్లి నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారుల
Read Moreనకిలీ పత్రాలతో వారసుడిని సృష్టించిండు..25 ఎకరాల భూమి కాజేసిన మాజీ సర్పంచ్ అరెస్ట్
ఆదిలాబాద్, వెలుగు: నకిలీ పత్రాలతో ఏకంగా వారసుడిని సృష్టించి 25 ఎకరాల భూమిని కొట్టేసిన మాజీ సర్పంచ్ను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ కె
Read More