
తెలంగాణం
కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ విద్యార్థులు నాగార్జున మిల్క్ డెయిరీ సందర్శన
కరీంనగర్ సిటీ, వెలుగు: కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ బీఎస్సీ, ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్ విద్యార్థులు బుధవారం హుజూరాబాద్&zwn
Read Moreడ్రగ్స్తో జీవితాలు నాశనం చేసుకోవద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ(హుస్నాబాద్), వెలుగు: డ్రగ్స్ తో జీవితం నాశనం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం హుస్నాబాద్ లో నిర్వహించిన యాంటీ డ్రగ్
Read Moreచేర్యాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
చేర్యాల, వెలుగు: చేర్యాల మండలంలోని ముస్త్యాల పీహెచ్సీని, తెలంగాణ మోడల్స్కూల్
Read Moreమెదక్ జిల్లాలో స్వాతంత్ర్య వేడుకలకు చీఫ్గెస్ట్గా మంత్రి వివేక్ వెంకటస్వామి
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో స్వాతంత్ర్య వేడుకలకు చీఫ్గెస్ట్గా జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి రానున్నారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత
Read Moreమెదక్ జిల్లాలో రెండు రోజులు భారీ వర్షాలు..అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు : కలెక్టర్ రాహుల్ రాజ్
ఆఫీసర్లకు, సిబ్బందికి సెలవులు రద్దు కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ టౌన్, వెలుగు: మెదక్జిల్లా వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచ
Read Moreవాద్వాన్ బ్రదర్స్ పై సెబీ నిషేధం... రూ. 120 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: - మార్కెట్ల నియంత్రణా సంస్థ సెబీ, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎల్ఎఫ్) మాజీ సీఎండీ కపిల్ వాద్వాన్, మాజీ డైరెక్ట
Read Moreసిద్దిపేటలో తిరంగా ర్యాలీ..పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పట్టణంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక హై స్కూల్ మైదానం నుంచి మూడు రంగుల జెండాతో &n
Read Moreప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి రూరల్/నస్పూర్, వెలుగు: రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటు
Read Moreసింగరేణి ఉత్తమ ఉద్యోగులు వీరే..
శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల బెస్ట్ సింగరేణియన్లుగా మధుసూదన్రావు, అంకులు కోల్బెల్ట్/నస్పూర్, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవం సందర
Read More20 నుంచి గ్రూప్ 2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్
హైదరాబాద్, వెలుగు: గ్రూప్–2 సర్వీసెస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షెడ్యూల్ను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది.
Read Moreగూడ్స్ రైలు ఢీకొని రైల్వే కూలీ మృతి..మరో కూలీకి తీవ్ర గాయాలు
రైల్వే అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బంధువులు, స్థానికుల ఆందోళన కాగజ్ నగర్, వెలుగు: రైల్వే ట్రాక్పై పనిచేస్తున్న కూలీలపైకి గూడ్స
Read Moreజోగులాంబ అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడే చీర
రాజన్నసిరిసిల్ల, వెలుగు: గద్వాల ఆలంపూర్ జోగులాంబ అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చేనేత కళాకారుడు బుధవారం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా
Read Moreప్రజల ఆంకాక్ష మేరకే ఆంక్షల ఎత్తివేత :ఎమ్మెల్యే బొజ్జు పటేల్
జన్నారం, వెలుగు: ప్రజల ఆంకాక్ష మేరకే ప్రభుత్వం కవ్వాల్ టైగర్ జోన్లో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేసిందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నా
Read More