తెలంగాణం
డీజిల్ దొంగలు.. ప్రైవేటు బస్సులు, లారీలు టార్గెట్.. సంగారెడ్డి జిల్లాలో 150 లీటర్ల డీజిల్ చోరీ
బంగారం దొంగలు, ఏటీఎం దొంగలు.. ఇప్పుడు డీజిల్, పెట్రోల్ దొంగలు. అవును దేశంలో వస్తున్న ఆర్థిక సంక్షోభ కారణాలతో ఈ మధ్య పెట్రోల్, డీజిల్ షార్టేజ్ అవుతుండట
Read Moreఈసారి లాక్ డౌన్ ఈ విధంగా ఉండబోతుందా.. ఏయే రంగాలు ఎఫెక్ట్ అవుతాయంటే..?
అతి పెద్ద ఆర్థిక సంక్షోభం దిశగా భారత్ ? ఔను నిజమేననిపిస్తోంది. మన రూపాయి ముద్రణ అనేది బంగారం, ఫారెక్స్ నిల్వల ఆధారంగా సాగుతుంది.. మన దేశంలో ఇటీవల జరిగ
Read Moreసాయం చేస్తానని ఏటీఎం కార్డు తీసుకొని..రైతు అకౌంట్ నుండి రూ.70 వేలు కొట్టేశాడు...
వికారాబాద్ లో దారుణం జరిగింది. ఏటీఎం దగ్గర సాయం చేస్తానని నమ్మించి రైతు అకౌంట్ నుండి రూ.70 వేలు కొట్టేశాడు కేటుగాడు. బుధవారం ( మే 13 ) జరిగిన ఈ ఘటనకు
Read Moreమావోయిస్టుల డంప్ స్వాధీనం.. రూ. కోటి, అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణ్&zwnj
Read Moreమీర్ పేట్ లో వీధి కుక్కల బీభత్సం... పదేండ్ల బాలుడిపై దాడి..
తలపై చర్మం పీకేయడంతో పరిస్థితి విషమం ఓల్డ్సిటీ, వెలుగు: మీర్పేట్లో ఓ పదేండ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి సెల్లార్ లో ఆడుకుంటుండ
Read Moreసబ్ స్టేషన్ల ఏర్పాటుతో ఏజెన్సీ గ్రామాల్లో వెలుగులు
ములుగు, వెలుగు : ములుగు జిల్లాలో కొత్త 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుతో ఏజెన్సీ గ్రామాల్లో వెలుగులు నిండాయని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ
Read Moreరూ. 6 కోట్లతో గౌరి గుండాల జలపాతం అభివృద్ధి : ఎమ్మెల్యే విజయరమణారావు
విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని
Read Moreప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోంది.. టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి
హసన్పర్తి, వెలుగు : ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందని, ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు స్టూడెంట్లు పరిశ్రమల అవసరాలకు అ
Read Moreఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి : ఎస్పీ మహేశ్ బి.గితే
రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బి.గితే వేములవాడరూరల్, వెలుగు: బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని రాజన్నసిరిసిల్ల ఎస్పీ
Read Moreవడదెబ్బతో ఇద్దరు మృతి.. భూపాలపల్లి జిల్లాలో ఒకరు, సిరిసిల్ల జిల్లాలో మరొకరు..
మొగుళ్లపల్లి/వేములవాడ రూరల్, వెలుగు: వడదెబ్బ తగిలి మంగళవారం ఇద్దరు చనిపోయారు. వీరిలో ఓ వ్యవసాయ కూలీ ఉన్నాడు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల
Read Moreవడ్ల కొనుగోళ్లపై రాజకీయాలా?..మండిపడ్డ ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్రెడ్డి
నిజామాబాద్, వెలుగు: యాసంగి సీజన్లో అంచనాలకు మించి వడ్లు, మొక్కజొన్న దిగుబడులు రాగా ఎక్కడా ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని ప్రభుత్వ సల
Read Moreబైక్ను ఢీకొట్టిన బస్సు, ఇద్దరు మృతి.. మరో ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ప్రమాదం న్యాల్కల్, వెలుగు: కర్నాటకకు చెందిన ఆర్టీసీ బస్సు
Read Moreవ్యూస్, లైక్స్కోసం ఇన్స్టాలో సూసైడ్ పోస్ట్.. ఇంటికెళ్లేసరికి క్షేమంగా ఉన్న యువకుడు.. ఖంగుతిన్న పోలీసులు..
కామారెడ్డి, వెలుగు: సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో వ్యూస్, లైక్స్ కోసం ఓ యువకుడు సూసైడ్ చేసుకుంటున్నట్లు
Read More












