తెలంగాణం
బెజ్జూరు మండల కేంద్రంలో నగల దుకాణంలో రూ. లక్ష విలువైన వెండి చోరీ
కాగజ్ నగర్, వెలుగు: బెజ్జూరు మండల కేంద్రంలోని ఏలేశ్వరం బంగారం నగల షాపులో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు రాత్రి షాపు వెనక వైపు రేకులను తొలగ
Read Moreదిందా గ్రామంలో ఇంటి సీజ్ కు ఫారెస్ట్ అధికారుల యత్నం..అడ్డుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు
కాగ జ్ నగర్, వెలుగు: ఖర్జెల్లి ఫారెస్ట్ రేంజ్ లోని దిందా గ్రామంలో ఫారెస్ట్ అధికారులు డగే సురేశ్ నిర్మించిన ఇంటిని సీజ్ చేసేందుకు ఆదివారం వెళ్ళగా వాళ్ళ
Read Moreభక్తులతో బాసర కిటకిట.. గోదావరి నది తీరం వద్ద భక్తులు పుణ్యస్నానాలు
బాసర , వెలుగు; ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ఆదివారం కిటకిటలాండి. కార్తీక మాసం ఆదివారం ఏకాదశి కావడంతో భక్తులు తరలివచ్చారు
Read Moreరామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ ..అనుమతి లేని డ్రోన్, డీజే సౌండ్స్ పై చర్యలు : సీపీ అంబర్ కిశోర్ ఝా
బహిరంగ మద్యంపానంపై నిషేధం రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా మంచిర్యాల, వెలుగు: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశ
Read Moreటైం బ్యాడ్ అంటారే.. ఇలాంటి యాక్సిడెంట్ చూసినప్పుడే అనిపిస్తుంది.. టిప్పర్లో కంకర.. బస్సులోని ప్రయాణికులపై పడటం ఏంటీ..?
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ దగ్గర సోమవారం ఉదయం 6 గంటల సమయంలో జరిగిన ప్రమాదం కలలో కూడా ఊహించం. ఇలా జరుగుతుందని.. టిప్పర్లో
Read Moreశ్రీసంతోష్ పేరుతో ఫేక్ దాబాలు... కోర్టుని ఆశ్రయించిన ఒరిజినల్ ఓనర్
బోర్డులను తొలగించాలని పోలీసులకు కోర్డు ఆదేశం హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో శ్రీసంతోష్ దాబా పేరుతో ఫేక్ దాబాలు కొనసాగుతున్నాయి. వెజిటేరియన్స్
Read Moreపాన్ షాప్ ఓనర్ హత్య కేసులో ఐదుగురు అరెస్టు ... గత నెల 29న గౌస్ నగర్ లో ముసీన్హత్య
ఓల్డ్ సిటీ, వెలుగు: గౌస్నగర్లో పాన్షాప్ యజమాని ముసీన్ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చాంద్రాయణ గుట్ట ఏసీపీ సుధాకర్ తెలిపారు. శన
Read Moreజైలులో ఉన్నా ప్రొ.సాయిబాబా అధైర్యపడలే.. మానవీయ సమాజం కోసం పోరాడారు..!
బషీర్బాగ్, వెలుగు: నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రొఫెసర్ సాయిబాబా తన జీవితాన్ని ధారపోశారని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్క్లబ్ లో ఆయన
Read Moreసగరులను బీసీ-ఎ కేటగిరీలో చేర్చాలి .. అఖిల భారత సగర మహాసభ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన సగరులను బీసీ–డి కేటగిరీ నుంచి బీసీ–ఎ కేటగిరీలోకి మార్చాలని అఖిల భారత సగర మహాసభ డిమాండ్
Read Moreచికాగోలో కిమ్స్ డాక్టర్ల సత్తా ...40 ఏండ్లలో తొలిసారిగా భారత్ కు స్వర్ణం
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ రుమటాలజీ వేదికపై భారత వైద్యులు చరిత్ర సృష్టించారు. అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రతిష్టాత్మక అమెరికన్ కాలేజ్ ఆఫ్ రుమటాలజ
Read Moreవీరబ్రహ్మేంద్రస్వామి జయంతిని అధికారికంగా జరపాలి..ఎమ్మెల్సీ మధుసూదనాచారి
ట్యాంక్ బండ్, వెలుగు: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 417వ జయంతి ఉత్సవాలు ఆదివారం ట్యాంక్ బండ్లో ఘనంగా జరిగాయి. పోతులూరి విగ్రహానికి ఎమ్మెల్సీ మధుసూదనా
Read Moreజూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై 16 మందితో కో ఆర్డినేషన్ కమిటీ..చైర్పర్సన్గా మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ 16 మంది పార్టీ నేతలత
Read Moreకాంట్రాక్టులు, కమీషన్లపైనే ఆధారపడ్డరు..రాష్ట్ర సర్కారుపై బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ఫైర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులు, కమీషన్లపై మాత్రమే ఆధారపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. అవినీతి
Read More












