
తెలంగాణం
నవీపేట్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ముగ్గురికి జైలు
నవీపేట్, వెలుగు : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలు శిక్ష పడినట్లు ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. ఎస్సై సమాచారం ప్రకారం.. పోతంగల్ గ్రామాని
Read Moreకార్మికుల డిమాండ్లను మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లాం : సలెంద్ర సత్యనారాయణ
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులకు సొంతిల్లు, ఇన్కమ్ట్యాక్స్రద్దు డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర కార్మిక, మైనింగ్శాఖ మంత్రి వివేక్ వెంక
Read Moreనిజామాబాద్ లో సఖి సెంటర్ను విజిట్ చేసిన సీపీ
నిజామాబాద్, వెలుగు: నగరంలోని సఖి సెంటర్ను మంగళవారం సీపీ సాయిచైతన్య విజిట్ చేసి అక్కడ ఆశ్రయం పొందుతున్న బాధిత మహిళలతో మాట్లాడారు. గృహహింసతో పాటు ఆయా
Read Moreబెల్లంపల్లిలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది : ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణం 13వ
Read Moreనేతకాని కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయండి .. ఎంపీ వంశీకృష్ణకు వినతి
కోల్బెల్ట్, వెలుగు: నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను నేతకాని మహర్ సేవా సంఘం లీడర్లు కోరారు. మంగళవారం
Read Moreభూ సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డిటౌన్, వెలుగు : క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి భూ సమస్యలను పరిష్కరించాలని కామారెడ్డి కలెక్ట
Read Moreఐదేళ్లలో రైతుల కోసం రూ.3.5 లక్షల కోట్లు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఒక్క ఏడాదిలోనే రూ.70 వేల కోట్లు ఖర్చు చేసినం రాజకీయ జోక్యం వల్లే కాళేశ్వరం కూలింది భూపాలపల్లిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్
Read Moreసంక్షేమ బోర్డును బీమా కంపెనీలకు అప్పగించొద్దు
ముషీరాబాద్, వెలుగు: భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ఇన్సూరెన్స్కంపెనీలకు అప్పగించొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.
Read Moreతొలి వైర్లెస్ ఆటోమేషన్ ఇరిగేషన్ సిస్టమ్.. నల్గొండ జిల్లా రైతు పామాయిల్ తోటలో ఏర్పాటు
మిర్యాలగూడ, వెలుగు: రాష్ట్రంలోనే తొలిసారిగా వైర్ లెస్ ఇరిగేషన్ ఆటోమేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశామని నల్గొండ జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ అధి
Read Moreఇజ్రాయిల్లో జగిత్యాల వాసి మృతి .. డెడ్బాడీని తెప్పించాలని వేడుకుంటున్న ఫ్యామిలీ మెంబర్స్
జగిత్యాల టౌన్, వెలుగు: ఉపాధి కోసం ఇజ్రాయిల్ వెళ్లిన జగిత్యాల పట్టణానికి చెందిన రేవెల్ల రవీందర్(57) సోమవారం గుండెపోటుతో చనిపోయాడు. రెండేండ్ల కింద ఇజ్ర
Read Moreవచ్చే ఏడాది నుంచి టెన్త్ స్టూడెంట్లకు.. త్రీడి యానిమేషన్ మెటీరియల్: మంత్రి వాకిటి శ్రీహరి
మహబూబ్నగర్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి గవర్నమెంట్ స్కూళ్లలో చదివే స్టూడెంట్లకు త్రీడి యానిమేషన్ మెటీరియల్ను అందించేందుకు చర్యలు తీసుకుంట
Read Moreఇక్కడ కొట్టేసిన ఫోన్లు.. విదేశాలకు..
చోరీల్లో కొత్త ఒరవడికి తెరలేపిన ముగ్గురు అరెస్ట్ 77 ఫోన్లు, 2 బైక్ లు స్వాధీనం పరారీలో కొనుగోలు చేసిన వ్యక్తి పద్మారావునగర్, వెలుగు
Read Moreఢిల్లీలోని తెలంగాణ భవన్లో హెల్ప్లైన్ సెంటర్
ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏర్పాటు న్యూ ఢిల్లీ, వెలుగు: ఇరాన్–ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్ర ప్
Read More