తెలంగాణం
ముస్తాబైన బతుకమ్మ కుంట..సెప్టెంబర్26న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: అంబర్పేట్ పరిధిలోని బతుకమ్మ కుంట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఒకప్పుడు ఆక్రమణలతో సగమైన ఈ బతుకమ్మ కుంట హైడ్రా వచ్చాక తిరిగి పునరుజ్జీవనం
Read Moreఛత్తీస్ గఢ్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా..కేజీ గంజాయి సీజ్
హైదరాబాద్ సిటీలో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జోరుగా సాగుతోంది.. సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, ఛత్తీస్ గఢ్, కర్ణాటక లనుంచి గంజాయి తీసుకొచ్చి సిటీలో అమ్మ
Read Moreకీసర కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన శ్వేత భర్త కుటుంబ సభ్యులు
కీసర కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. కిడ్నాప్కు గురైన శ్వేత అత్తింటి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ఎదుట ఆందోళనకు దిగారు. గురువారం (సెప్టెంబర్25)న్యాయం
Read MoreDasara 2025: కాళీ.. లక్ష్మీ.. సరస్వతిల రూపం..కూష్మాండ దేవిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తి
దసరా నవరాత్రిళ్లు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ( సెప్టెంబర్ 25) నాలుగు రోజు. అమ్మవారు కాత్యాయని రూపంలో భక్తులకు దర్శన
Read Moreరూ. 18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్..
హనుమకొండ జిల్లాలో అవినీతి అధికారి బాగోతం బయటపడింది. జిల్లా విద్యాశాఖాధికారి ఆఫీసులో రూ. 18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు అసిస్టెంట్ ఇంజనీర్
Read Moreడోలి కట్టి.. గర్భిణిని రెండు కిలోమీటర్లు మోసుకెళ్లి..
పినపాక, వెలుగు: వలస ఆదివాసీల గ్రామం సుందరయ్యనగర్కు చెందిన గర్భిణి జ్యోతికి బుధవారం పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు మంచానికి డోలి కట్టి 2
Read MoreDasara Special 2025: నాలుగో రోజు కాత్యాయని దేవి రూపం.. విశిష్టత.. ప్రాధాన్యత ఇదే..!
దసరా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజు ( సెప్టెంబర్ 25) అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాత్యాయని దేవ
Read Moreజోగులాంబ ఆలయ అభివృద్ధికి కృషి : ఎంపీ డీకే అరుణ
అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. బుధవారం
Read Moreచంద్రఘంటాదేవిగా జోగులాంబ అమ్మవారు
అలంపూర్, వెలుగు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జోగులాంబ అమ్మవారికి నవదుర్గ అలంకారంతో పూజ నిర్వహించారు. మూడవ రోజు అమ్మవారు చంద్రఘంటాదేవిగా భక్తులకు దర
Read Moreసింగరేణి కార్మికులకు బోనస్పై హర్షం : ఎమ్మెల్యే మట్టా రాగమయి
సత్తుపల్లి, వెలుగు: సింగరేణి కార్మికులకు బోనస్ప్రకటించడంపై ఎమ్మెల్యే మట్టా రాగమయి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సత్తుపల్లి జేవీఆర్ ఓసీ ప్రాజెక్టు కార
Read Moreకామారెడ్డిలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్సంగ్వాన్
కామారెడ్డి టౌన్, వెలుగు : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. బుధవార
Read Moreహనుమకొండ జిల్లాలో వడ్ల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్
హనుమకొండసిటీ, వెలుగు: హనుమకొండ జిల్లాలో వానాకాలం సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్నేహ శబరీశ్ కోరారు. బుధవారం హనుమకొ
Read Moreమూడేండ్లలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు! : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ఉమ్మడి జిల్లాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల నిర్మాణం: మంత్రి తుమ్మల సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి మిగతా జిల్లాల్లోనూ పనులు
Read More












